RR: వేసవిలోనూ మలేరియా వంటి విషజ్వరాలు వస్తున్నాయి. నాగోల్, మూసారాంబాగ్, గౌలిగూడ, లంగర్ హౌజ్ ప్రాంతాలతో పాటు, మూసీ నది పరివాహక ప్రాంతాల్లో గత 35 రోజుల్లో 12 కేసులు నమోదయ్యాయి. మురుగు నీటి నిల్వలు, దోమల పెరుగుదల కారణంగా వ్యాధి వ్యాప్తి పెరుగుతోందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.