MBNR: పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కురుమూర్తి అన్నారు. వారు మాట్లాడుతూ.. ప్రైవేటు ఉద్యోగులు, పరిశ్రమ కార్మికులు, ఇతర రాష్ట్రాల కార్మికులకు ఈఎస్ఐ ,పిఎఫ్ బోనస్ ,గ్రాటివిటీ ,సంక్షేమ పథకాలను వర్తింపజేయాలన్నారు. కార్మిక చట్టాన్ని ఉల్లంఘిస్తూ ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నారన్నారు. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలన్నారు.