BDK: జిల్లా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు, రాష్ట్ర రైతు సంఘం నాయకుడు కామ్రేడ్ ఏపూరి బ్రహ్మం మృతి చెందారని కుటుంబసభ్యులు తెలిపారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఇవాళ తెల్లవారుజామున కన్నుమూశారని చెప్పారు. ఆయన మృతిపట్ల సీపీఐ, రైతు సంఘం నివాళి అర్పించింది.