ADB: జిల్లాలోని అన్ని పాఠశాలలో మౌళిక వసతులు కల్పించేందుకు టాయిలెట్స్, విద్యుత్, మంజూరైన పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. EGSలో మంజూరైన పనులను వేగవంతం చేయాలని, పనులు పెండింగ్లో ఉంచకుండా, నాణ్యత ప్రమాణాలు పాటించి పూర్తి చేయాలని MEOలను ఆదేశించారు. త్రాగు నీరు, మెజర్, మైనర్ పనులను పెండింగ్ వర్క్స్పై దృష్టి సారించాలని సూచించారు.