SRPT: కోదాడకి చెందిన సూక్ష్మ కళాకారుడు నరేష్ చారి క్రిస్మస్ పర్వదినం సందర్భంగా బుధవారం అంగుళం సుద్ధ ముక్కుపై ఏసుప్రభు ప్రతిమ, పెన్సిల్ మనపై ఏసుప్రభు శిలువ ఆవిష్కరించి తన కళాత్మకతను చాటుకున్నాడు. నరేష్ చారి గతంలో సూక్ష్మ వస్తువులపై అనేక అద్భుత కళాఖండాలు ఆవిష్కరించి పలువురి మన్నలను పొందాడు.