MDCL: బోడుప్పల్, రామంతాపూర్లో పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని అక్కడి ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో కేసులు పెరగడం, ప్రాంతాల అభివృద్ధి గణనీయంగా జరిగిన నేపథ్యంలో ప్రజా ప్రతినిధులు సైతం ఈ అంశాలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్థానికంగా పోలీస్ స్టేషన్ అందుబాటులో ఉంటే శాంతి భద్రతలు మరింత కట్టుదిట్టంగా అమలవుతాయన్నారు.