KNR: కథలాపూర్ మండలకేంద్రంలోని జడ్పీ హైస్కూల్ను జిల్లా విద్యాధికారి రాము మంగళవారం తనిఖీ చేశారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం ఎలా తయారు చేస్తున్నారని నిర్వాహకులను, ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల ఆవరణ నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడలను పరిశీలించి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు.