WNP: జిల్లా కేంద్రంలోని రామ్ నగర్ కాలనీలో ఉన్న పార్కుని డెవలప్ చేయాలని బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు బత్తిని మధు సోమవారం ‘ప్రజావాణి’లో కలెక్టర్కు వినతిపత్రం అందించారు. పార్కులో వ్యాయామశాల, వాకింగ్ ట్రాక్ గ్రీనరీని ఏర్పాటు చేయాలని వారు కోరారు. కలెక్టర్ స్పందించి మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.