RR: సరూర్నగర్ డివిజన్ పరిధిలో నెలకొన్న డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని స్థానిక కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అంజన్ కోరారు. ఈ విషయమై ఆమె ఇవాళ HMWS ఎస్బీ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డిని, మేనేజర్ ప్రవీణ్ను మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. మురుగునీటి పూడికతీత, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పునరుద్ధరణ పనులు చేపట్టాలని పేర్కొన్నారు.