WGL: ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు రాష్ట్ర మంత్రి కొండా సురేఖ హోలీ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ శాంతియుతంగా ఆనందంగా హోలీ వేడుకలను జరుపుకోవాలని సూచించారు. రసాయన రంగులు వాడొద్దని అవి ఆరోగ్యానికి హానికరమని మంత్రి హెచ్చరించారు. శాంతి భద్రతలు కాపాడుతూ హోలీని ఆనందంగా హోలీ వేడుకలు జరుపుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.