WNP: రెవెన్యూ శాఖలో పెండింగ్లో ఉన్న భూభారతి దరఖాస్తులపై తహసీల్దార్ ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం వనపర్తి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో మండల తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రాబోయే వారంలోగా జీరో పెండెన్సీ లక్ష్యంతో పని చేయాలని సూచించారు.