PDPL: రామగుండం 50వ డివిజన్ అశోక్ నగర్ అంగన్వాడీ కేంద్రంలో శనివారం అన్నప్రాసన, అక్షరాభ్యాస వేడుకలు జరిగాయి. 50వ డివిజన్ కార్పొరేటర్ ధూళికట్ట సతీష్, 59వ డివిజన్ కార్పొరేటర్ బాలసాని తిరుపతి గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. చిన్నారులకు అన్నప్రాసన చేయించి, అక్షరాభ్యాసం ప్రారంభించిన సతీష్ మాట్లాడుతూ.. బాల్యంలోనే మంచి ఆహారం, అందుతుందన్నారు.