KNR: చొప్పదండి మండలంలో ఖరీఫ్ సీజన్ కోసం రైతులకు రైతు భరోసా కింద నిధులు జమ అయినట్లు ఏవో వంశీకృష్ణ తెలిపారు. ఎకరానికి రూ. 6,000 చొప్పున 10,504 మంది రైతులకు ఖతాలో జమ అయినట్లు వివరించారు. పెట్టుబడి సాయం సకాలంలో అందించేందుకు ప్రభుత్వం నిధులు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు ఏఓ పేర్కొన్నారు.