MLG: జిల్లా చెరుపల్లి గ్రామానికి చెందిన కాటా రాణి అనుమానాస్పద మృతి కేసులో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆమె భర్త కాటా మహేశ్, సోదరుడు కాటా కాంతలను దోషులుగా నిర్ధారించి ఇద్దరికీ 7 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.5,000 జరిమానా విధించింది. ఈ సందర్భంగా ఇవాళ SP సుదీర్ రంనాథ్ కేకన్ మాట్లాడుతూ.. మహిళలపై నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.