యంగ్ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు ముషీర్ ఖాన్ అన్నకు తగ్గ తమ్ముడని అనిపించుకున్నాడు. వాంఖడే స్టేడియంలో విజృంభించాడు. 136 పరుగులు చేసి సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు.
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వాంఖడే స్టేడియం గురించి ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. అది ఆయనకు రెండవ ఇళ్లు అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.
ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్ ను భారత్ 4-1 తేడాతో కైవసం చేసుకుంది. ఐదో టెస్టులో విజయం తర్వాత రోహిత్ మీడియాతో మాట్లాడుతూ తన రిటైర్మెంట్పై కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇప్పటికే పలువురు క్రికెటర్లు రాజకీయాల్లో ఉన్నారు. మరో స్టార్ క్రికెటర్ రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం. టీమ్ఇండియా పేసర్ మహమ్మద్ షమి బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.
ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ఐఎస్పిఎల్) స్టార్ స్టడెడ్ ఓపెనింగ్ సెర్మనీలో తమిళ నటుడు సూర్యతో పాటు లెజెండరీ క్రికెట్ ప్లేయర్స్ సచిన్ టెండూల్కర్, రవిశాస్త్రి, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్లతో కలిసి రామ్ చరణ్ ఈ హుక్ స్టెప్ చేశాడు.
ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ తొలి ఎడిషన్లో క్రికెటర్లు, సెలబ్రిటీలు సందడి చేశారు. ఈ మ్యాచ్లో సచిన్ టెండుల్కర్ని హిందీ బిగ్బాస్ విన్నర్ మునావర్ ఫారుఖీ బౌలింగ్లో అవుటయ్యారు.
ముంబై వేదికగా ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ జరగబోతుంది. IPL తరహాలో టీ-10 టెన్నిస్ బాల్ తో ఈ క్రికెట్ టోర్నమెంట్ జరగనుంది. వీధుల్లో టెన్నిస్ బాల్తో ఆడే ఆటగాళ్లతో మెగా ఈవెంట్ నిర్వహించనున్నారు.
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ మారుతాడని కొన్ని రోజుల నుంచి చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సన్రైజర్స్ హైదరాబాద్ కొత్త కెప్టెన్ను ప్రకటించింది.
రాజస్థాన్ తరఫున రంజీ ఆడిన మాజీ క్రికెటర్ రోహిత్ శర్మ కన్నుమూశారు. రోహిత్ రాజస్థాన్ తరఫున 7 రంజీ మ్యాచ్లు ఆడాడు. ఇది కాకుండా రోహిత్ 28 వన్డే రంజీ మ్యాచ్లు, నాలుగు టీ20 మ్యాచ్లు కూడా ఆడాడు.