ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ తన ఆశయం గురించి తెలిపారు. అంతర్జాతీయ వన్డే, టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలికిన వార్నర్.. భవిష్యత్తులో కోచ్గా బాధ్యతలు చేపట్టాలని ఉందని తెలిపారు.
ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మెన్ డేవిడ్ వార్నర్ తన కెరియర్లో చివరి టెస్ట్ ఆడేశాడు. గెలుపుతోనే ఆటను విరమించాలనే తన కోరిక నెరవేరినందుకు సంతోషపడ్డాడు. ఆయన రిటైర్మెంట్ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కంటతడి పెట్టుకున్నారు.
టీ20 వరల్డ్ కప్ 2024 షెడ్యూల్ వచ్చేసింది. జూన్ 1 నుంచి లీగ్ ప్రారంభం కానుంది. జూన్ 9వ తేదీ భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో టోర్నీ అధికారిక బ్రాడ్కాస్ట్ షేర్ చేసిన ఫోటో వివదాస్పదమైంది. దీంతో క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు.
సౌత్ ఆఫ్రికా-భారత్ల నడుమ రెండో రోజు ఆట కొనసాగుతుంది. టీమ్ ఇండియా ఫాస్ట్ బౌలర్ బుమ్రా 6 వికెట్లతో సఫారీలను కట్టడి చేశాడు. దక్షిణాఫ్రికా ఆలౌట్ అయింది. ప్రస్తుతం భారత్ రెండో ఇన్నింగ్స్ ఆడనుంది.
రెండుసార్లు వింబుల్డన్ గ్రాండ్స్లమ్ ఛాంపియన్ పెట్రా క్విటోవా తల్లి కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ ఏడాది బిడ్డను స్వగతించబోతున్నామని 33 ఏళ్ల క్విటీవా పేర్కొంది.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్ లో భారత్ వెనకడుగు వేసింది. రెండో వన్డే మ్యాచ్ లో భారత మహిళల జట్టు ఓటమిపాలవ్వడంతో ఆస్ట్రేలియా 2-0 తేడాతో సిరీస్ ను కైవశం చేసుకుంది.
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ఓటమి చెందిన సంగతి తెలిసిందే. భారత బ్యాటర్లు పేలవమైన ప్రదర్శనతో అలా జరిగిందని పలువురు విమర్శించారు. దీనిపై రోహిత్ శర్మ ఘాటుగా స్పందించారు.
సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్ లో భారత్ ఘోర ఓటమిపాలైంది. భారత బ్యాటర్లు చేతులెత్తేయడంతో స్వల్ప స్కోరునే దక్షిణాఫ్రికా ముందు ఉంచింది. దీంతో 32 పరుగుల తేడాతో సౌతాఫ్రికా విజయం సాధించింది.
సఫారీ గడ్డపై భారత్ తడబడుతోంది. తోలిటెస్ట్ మ్యాచ్లో భారత్ చేసిన వ్యూహాత్మక తప్పు గురించి మాజీ క్రికెటర్ రవిశాస్త్రి వివరించారు. బౌలర్లను వాడుకోవడంలో రోహిత్ శర్మ విఫల్ అయ్యారు అని అభిప్రాయపడ్డారు.
సౌత్ ఆఫ్రికాపై ఇప్పటి వరకు ఒక్క సారి కూడా టెస్ట్ సిరీస్ గెలవలేదని, భారత్కు ఇదే చక్కని అవకాశం అని టీమిండియా చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పేర్కొన్నారు. దానికోసం ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటామని వెల్లడించారు.