మయాంక్ యాదవ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐపీఎల్ 17 సీజన్లో ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నాడు. ఆడిన రెండు మ్యాచ్లో తన సత్తా ఏంటో చూపించుకున్నాడు. అయితే మయాంక్ మాంసాహారం ఎందుకు మానేశాడో తెలుసుకుందాం.
విదేశాల్లో క్రీడలు ఆడటానికి వెళ్లే భారతీయ క్రీడాకారులకు ఎప్పుడూ ఆహారం సమస్యగానే ఉంటుంది. మనకు అలవాటైన ఆహార పదార్థాలు అక్కడ అందుబాటులో ఉండవు. అయితే పారిస్లో జరగబోయే ఒలింపిక్స్లో మాత్రం ఎన్నో భారతీయ వంటకాలు అందుబాటులో ఉండనున్నాయి.
ఈరోజు వాంఖడేలో రాజస్థాన్ రాయల్స్ జట్టుతో ముంబై ఇండియన్స్ తలపడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టుకు తొలి ఓవర్ లోనే కోలుకోలేని షాక్ తగిలింది.
పాకిస్థాన్ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి బాబర్ అజామ్ను వన్డే ప్రపంచ కప్ తర్వాత తప్పించిన సంగతి తెలిసిందే. అయితే టీ20 ప్రపంచ కప్ సమీపిస్తున్న తరుణంలో మరోసారి పాక్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.
రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆటగాడు రియాన్ పరాగ్ ... ఒక్కసారిగా క్రికెట్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నాడు. ఈ ఐపీఎల్ సీజన్లో మొదటి రెండు మ్యాచుల్లో తన సత్తా చాటుకున్నాడు. తన బ్యాటింగ్తో విమర్శకుల నోళ్లు మూయించాడు.
రాజస్థాన్ రాయల్స్ వరుసగా రెండో విజయం సొంతం చేసుకుంది. రెండో పోరులో ఢిల్లీని మట్టికరిపించింది. రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ అద్భుతంగా ఆడి జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నాడు.
హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం మరోసారి క్రికెట్ అభిమానుల్ని ఉర్రూతలూగించడానికి సిద్ధమైంది. మీరు నేరుగా సన్రైజర్స్, ముంబయి ఇండియన్స్ మధ్య జరగబోయే మ్యాచ్ను చూసేందుకు వెళుతుంటే ఈ విషయాలను కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. అవేంటంటే...
ఉప్పల్ స్టేడియం వేదికగా మార్చి 27న సన్రైజర్స్ జట్టుతో ముంబై ఇండియన్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం వచ్చే క్రికెట్ అభిమానులకు తెలంగాణ ఆర్టీటీ తీపి కబురు చెప్పంది.
మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యతో వాగ్వాదానికి దిగిన వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. ఆదివారం రాత్రి గుజరాత్ టైటాన్స్తో ముంబై ఇండియన్స్ ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే.