టీమిండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండు టెస్ట్ మ్యాచులు జరిగాయి. మూడో టెస్ట్ ఫిబ్రవరి 15 నుంచి 19వ తేది వరకు జరగనుంది. రెండు టెస్టుల్లో చెరో మ్యాచ్ గెలవగా మూడో టెస్టులో విజయంపై రెండు జట్లు కన్నేశాయి.
మూడో టెస్ట్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఆడనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఈ బీసీసీఐ అధికారి ఈ విషయాన్ని తెలిపారు. త్వరలోనే కోహ్లీ గ్రౌండ్ లోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం.
విశాఖపట్నంలో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో భారత్ పట్టుబిగించింది. తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోర్ చేసిన భారత్ రెండో ఇన్నింగ్స్ లో 255 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
సౌతాఫ్రికా మాజీ క్రికెట్ ప్లేయర్ ఏబి డివిలియర్స్ మాట్లాడుతూ విరాట్ కోహ్లీ గురించి ఒక ఆసక్తి కరమైన విషయాన్ని తెలియజేశాడు. కోహ్లీ అనుష్క దంపతులు మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ టెస్టు ర్యాకింగ్సప్ విడుదల చేసింది. బ్యాట్స్ మెన్ లిస్ట్లో టాప్ 10లో కేవలం విరాట్ కోహ్లీ మాత్రమే స్థానం సంపాదించుకున్నారు. బౌలింగ్లో మన వాళ్లు ముగ్గురు ఉన్నారు.
చాలామంది జీవితాల్లో ఒక చిన్న మార్పు వాళ్ల జీవితాన్ని మలుపు తిప్పుతుంది. మరి సచిన్ జీవితంలో మొదటి మ్యాచ్ నిరాశ కలిగించింది. మరి ఆ నిరాశ నేర్పిన అనుభవం ఏంటో తెలుసుకుందాం.
టీమ్ఇండియా పేసర్ దీపక్ చాహర్ భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇంకా రెండు, మూడు ఐపీఎల్ సీజన్లు ఆడగలరన్నారు. గత ఐపీఎల్ సీజన్లో ధోనీ మోకాలి గాయం కారణంగా చాలా ఇబ్బంది పడ్డారు.
హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న భారత్, ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 436 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు తన రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించింది.
భారత టెన్నిస్ మాజీ క్రీడాకారిణి సానియా మీర్జా భర్త మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ వివాహ బంధానికి ముగింపు పలికిన సంగతి తెలిసిందే. అయితే షోయబ్ వివాహం తర్వాత సానియా తొలిసారి ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ పెట్టింది.
ఎవరి టాలెంట్ ఎవరికి తెలుసు? అందులోను హీరోయిన్లంటే సినిమాల వరకే చూస్తాం. మహా అయితే గ్లామర్ డోస్ ఎక్కువగా ఆశిస్తాం. కానీ ఈ హీరోయిన్ మాత్రం సినిమాల్లోనే కాదు ఆటతోను అందరికీ షాక్ ఇచ్చింది. దీంతో వార్తల్లో నిలిచింది నివేదా పేతురాజ్.