విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన ఆటతో ప్రేక్షకులను కట్టిపడేస్తాడు. కోహ్లీ ప్రస్తుతం ఐపీఎల్లో ఆర్సీబీ జట్టు నుంచి ఆడుతున్నాడు. అయితే ఆటకు గుడ్ బై చెప్పిన తర్వాత విరాట్ ఇక ఎవరికి కనిపించనని తెలిపారు.
ఐపీఎల్ 2024లో ఢిల్లీ క్యాపిటల్స్కు కష్టాలు పెరిగాయి. స్లో ఓవర్ రేట్ పెనాల్టీ కారణంగా డీసీ కెప్టెన్ రిషబ్ పంత్ ఒక మ్యాచ్ నిషేధానికి గురయ్యాడు. దీంతో అతను ఇకపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగే మ్యాచ్లో ఆడలేడు.
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభమన్ గిల్పై భారీ జారిమాన విధించి ఐపీఎల్ యాజమాన్యం. మొత్తం టీం అంతా దీనికి బాధ్యత వహించాలని చెప్పారు. గత రాత్రి సీఎస్కెతో జరిగిన ఉత్కంఠపోరులో జీటీ గెలిచింది.
ఎస్ఆర్ఎచ్తో తలపడిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ దారుణంగా ఓడిపోయిన సందర్భంగా ఆ ఫ్రాంచైజీ యజమాని కెప్టెన్ కేఎల్ రాహుల్పై చిందులేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.
గత సీజన్ కన్న ఈ ఐపీఎల్ సీజన్ పరుగుల వరద చూస్తోంది. రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతుంది. గత రాత్రి ఎస్ఆర్ఎచ్ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్లో సైతం అరుదైన రికార్డులు నెలకొన్నాయి.
ముంబై ఇండియన్స్ తరపున ఆడిన బ్యాటర్లలో ఎంత మంది సెంచరీలు సాధించారు? వారిలో ఎవరైనా రెండు సెంచరీలు సాధించారా? మాస్టర్ బ్లాస్టర్ గతంలో ఎన్ని సెంచరీలు సాధించాడు? సూర్యకుమార్ యాదవ్ ఇప్పటి వరకు ఎన్ని సెంచరీలు సాధించాడు? ఇటువంటి ప్రశ్నలకు సమాధానమే ఈ స్టోరీ. సూర్యకుమార్ యాదవ్ సెంచరీ సాధించడంతో సెంచరీల అంశం హాట్ టాపిక్గా మారింది.
జూన్లో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచ కప్ టోర్నీకి ఉగ్రముప్పు ఉండే ప్రమాదం ఉందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే వీటికి ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధాని కీత్ రౌలే, ఐసీసీ ప్రతినిధులు స్పందించారు.
జూన్లో టీ20 ప్రపంచ కప్ జరగబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా అతిథ్యం ఇస్తున్న ఈ వరల్డ్ కప్కు ఉగ్రదాడులు పొంచి ఉన్నట్లు తాజాగా సపోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఐపీఎల్ టోర్నీలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. పటిష్టమైన రాజస్థాన్ జట్టును హైదరాబాద్ జట్టు ఓడించింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో హైదరాబాద్ టీం విజయం సొంతం చేసుకుంది.
టీ20 ప్రపంచ కప్లో ఆడబోయే ఆస్ట్రేలియా టీమ్ను తాజాగా ప్రకటించారు. ముఖ్యంగా అనుభవానికే పెద్దపీట వేశారు. 2021లో వరల్డ్ కప్ గెలిచిన జట్టునుంచే భారీగా సభ్యులను తీసుకొన్నారు.
ఐపీఎల్ ప్రేక్షకుల మనసుదోచుకున్న ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ హైదరాబాద్ షాపింగ్ మాల్లో సందడి చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.
ఐపీఎల్ 2024లో 45వ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజ్ బెంగళూరు జట్లు ముఖాముఖి తలపడ్డాయి. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది.