భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఖాతాలో ఎన్నో రికార్డులు ఉన్నాయి. అయితే ఇంగ్లాండుతో ఆడబోతున్న నాలుగో టెస్టులో మరిన్ని రికార్డులు కొల్లగొట్టే అవకాశం ఉంది. అవేంటో చూద్దాం.
మహిళల ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 23న బెంగళూరు వేదికగా ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగే మ్యాచ్తో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మెగా ఈవెంట్ ప్రారంభం కానుంది.
నీళ్లు అనుకొని వేరే ద్రవాన్ని తాగి ఆసుపత్రి పాలైన యువ క్రికెటర్ మయాంక్ అగర్వాల్ కొలుకున్నారు. తాజాగా ఫ్లైట్ జర్నీ చేస్తూ.. ఓ ఫన్నీ పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట్లో వైరల్గా మారింది.
ప్రముఖ బ్యాట్మింటన్ స్టార్ పీవీ సింధు విజయ దేవర కొండ సినిమాలపై ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. అలాగే ప్రభాస్, రామ్ చరణ్ సినిమాల్ని తాను ఎక్కువగా చూస్తానంటూ చెప్పుకొచ్చారు. వివరాల్లోకి వెళితే...
మాజీ భారత టెస్ట్ క్రికెట్ ఆటగాడు దత్తాజీ గైక్వాడ్ ఆనారోగ్యంతో మరణించారు. భారతీయ క్రికెటర్లలో అత్యంత వృద్ధుడిగా పేరుపొందిన ఈయన మంగళవారం ఉదయం కన్నుమూశారు.
ఇంగ్లాండ్ సిరీస్కు విరాట్ లేకపోవడం నష్టమేనని కొందరు మాజీ క్రికెటర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా మాత్రం డిఫరెంట్గా స్పందించాడు.
వన్డే వరల్డ్కప్ 2023 భారత్లో జరిగింది. ఈ సందర్భంగా భారత్ బౌలర్లపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ హసన్ రజా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా మహమ్మద్ షమీ మరోసారి స్పందించాడు.
ఇండియన్ క్రికెట్ అంటే ఎక్కువగా గుర్తు వచ్చే పేరు సచిన్. అతి చిన్న వయస్సులో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన సచిన్ దాదాపు నలభై సంవత్సరాలు దేశం కోసం ఆడారు. అయితే తాజాగా సచిన్ దాస్ అనే పేరు ట్రెండింగ్ అవుతోంది.
భారత్ తయారు చేసిన అద్భుతమైన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అంటూ ఇంగ్లాండు మీడియా ఆయనపై ప్రశంసలు కురిపించింది. టీ20 క్రిికెట్ ప్రపంచంలోనే అత్యుత్తమ టెస్టు బౌలర్ బుమ్రా అంటు కొనియాడారు.
ముంబాయి ఇండియన్స్ రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాండ్యను కెప్టెన్ చేసింది. దీంతో పెద్ద దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ముంబాయి ప్రధాన కోచ్ మార్క్ బౌచర్ తాజాగా స్పందించారు.