T20 WC ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. దీంతో బెట్టింగ్ రాయుళ్లు యాక్టివ్ అయ్యారు. NZపై రూ. వెయ్యికి.. 2900, INDపై రూ. వెయ్యికి.. 400 ఇస్తామని వల వేస్తున్నారు. టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ ప్లేయింగ్ 11లో ఉంటాడా?.. ఉండడా అని కొందరు పందెం వేస్తున్నారు. మరోవైపు స్కోర్ 180 దాటుతుందా? ఏ బ్యాటర్ ఎంత స్కోర్ చేస్తాడో అని మరి కొందరు బెట్టింగ్ వేస్తున్నారు.