PBKSతో జరిగిన క్వాలిఫైర్-2 మ్యాచ్లో MI ఓటమిపై భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. ‘ముంబై జట్టులో బుమ్రా, సూర్య, రోహిత్, హార్దిక్, శాంట్నర్, ట్రెంట్ బౌల్ట్ లాంటి మ్యాచ్ విన్నర్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ గెలువలేకపోయారు. చాలా వరకు T20 జట్లలో ఇలాంటి మ్యాచ్ విన్నర్లు ఉండరు. దీనిపై MI లోతుగా పరిశీలిస్తుంది’ అని పేర్కొన్నాడు.