టీమిండియా అంధుల మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. శ్రీలంక వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో నేపాల్పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇది భారత జట్టుకు మహిళా విభాగంలో తొలి ప్రపంచ కప్ కావడం విశేషం.
Tags :