రెండు తెలుగు రాష్ట్రాల్లో త్వరలో ఎన్నికలు(Elections) జరుగనున్నాయి. ఈ క్రమంలో రాజకీయాలు(politics) వేడెక్కాయి. తెలంగాణ(telangana)లో పక్కనపెట్టితే ఆంధ్రాలో ఈ సారి త్రిముఖ పోరు నడవనుంది.
కర్నాటక తదుపరి సీఎంగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah)పేరు ఖన్ఫామ్ అయినట్లు వార్తలు వినిపిస్తోన్న వేళ కర్నాటక కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రణ్ దీప్ సింగ్ సూర్జేవాలా(Randeep Surjewala) కీలక వ్యాఖ్యలు చేశారు.
మూడు రోజుల నిరీక్షణ తర్వాత కర్ణాటక తన తదుపరి ముఖ్యమంత్రి(karnataka cm) నిర్ణయం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. సిద్ధరామయ్య(Siddaramaiah) వైపే పార్టీ హై కమాండ్ మొగ్గుచూపిందని తెలిసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అధికారికంగా ఈరోజు సాయంత్రం ప్రకటిస్తారని భావిస్తున్నారు.
ఇటీవల కర్నాటకలో వచ్చిన ఫలితాలు చూసిన తర్వాతైనా కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు బుద్ధి రాలేదని తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(gutta sukender reddy) వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఏమన్నారో ఇక్కడ చుద్దాం.
వైఎస్సార్ పార్టీ మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో ముందస్తు బెయిల్ కోసం కడప ఎంపీ అవినాష్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు వెకేషన్ బెంచ్ తన పిటిషన్ను విచారించాలని ఆదేశించాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో అవినాష్ లాయర్లు ఈ పిటిషన్ గురించి ప్రస్తావించనున్నారు. మరోవైపు వివేకా హత్య కేసు దర్యాప్తు చివరి దశకు చేరుకున్న క్రమంలో సీీబీఐ అధికారులు కూడా విచారణను వేగవ...
మాజీ మంత్రి భూమా అఖిలప్రియ షాకింగ్ న్యూస్ ఎదురైంది. టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై దాడి అంశంలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆళ్లగడ్డ నుంచి ఆమెను అదుపులోకి తీసుకుని నంద్యాల పోలీస్ స్టేషన్ తరలించారు. దీంతోపాటు ఆమె అనుచరులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర నంద్యాల జిల్లాలో కొనస...
గంగమ్మ ఆలయం వద్ద జగన్(Jagan) అనే అర్థం వచ్చేలా..J అని రాసి దానికి పక్కనే గన్ బొమ్మ వేయడం అందరికీ ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. అంతేకాకుండా ఆ పేరుకు పక్కనే వైసీపీ(YCP) జెండా కూడా వేశారు. ఆలయం వద్ద ఇలా పార్టీ గురించి చెప్పడం ఏంటని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
యూత్ కాంగ్రెస్ వార్ రూమ్ ఇన్ఛార్జ్ ప్రశాంత్ పై వేటు పడింది. మాజీ పీసీసీ చీఫ్, కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy)పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడంతో ప్రశాంత్ పై అధిష్టానం వేటు వేసింది. అతనిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో ప్రశాంత్ టీమ్ పై 154, 157 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. మే 17వ తేదీన విచారణకు హాజరుకావాల్సిందిగా ...
మధ్యప్రదేశ్, రాజస్థాన్ లపై కమల నాథులు పోకస్ చేశారు. కర్ణాటకలో జరిగిన తప్పులను మరే రాష్ట్రంలో జరుగకూడదని జాగ్రత్త పడుతున్నారు. రానున్న పలు రాష్ట్రాల ఎన్నికలపై లోకల్ నాయకులను రెడీ చేస్తున్నారు.