దళితుడికి ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే ప్రతికూల ప్రతిచర్యలు వస్తాయని, అది పార్టీకి ఇబ్బందికరంగా మారుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత జి పరమేశ్వర (G. Parameshwara) కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వాన్ని హెచ్చరించారు. కర్ణాటక (Karnataka) కాంగ్రెస్ పార్టీలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ (DK Sivakumar) అంశానికి తెరపడగానే, కొత్త సమస్య వచ్చి పడింది. ఫలితాలు వెలువడిన రోజు నుండి ముఖ్యమంత్రి పీఠంపై ఉత్కంఠ నెలకొ...
తాత్కాలికంగా అద్దె లేదా లీజు ప్రాతిపదికన ఐదంతస్తుల భవనాన్ని తీసుకున్నారని సమాచారం. మొదటి అంతస్తులో పార్టీ కార్యకర్తలతో సమావేశ మందిరం, రెండు, మూడు అంతస్తుల్లో పరిపాలన విభాగం, ఐదో అంతస్తులో పార్టీ అధ్యక్షుడి కార్యాలయం ఏర్పాటుచేశారు.
తనను సీఎంగా నియమించకపోవడంపై డీకే గురువారం స్పందించారు. ‘సీఎం ఎంపిక అంశం మొదటి నుంచి అధిష్టానానికే వదిలేశాం. వారు ఆ మేరకే నిర్ణయం తీసుకున్నారు. నేను ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే.
తనపేరును వాడుకుని వాళ్లు డబ్బులు సంపాదించుకుని సుఖంగా ఉంటారంటే దాన్ని కూడా స్వాగతించే వ్యక్తిని తానని చెప్పుకున్నారు. మా తండ్రి వర్ధంతి నాడు.. మా తండ్రి సాక్షిగా చెబుతున్నా.. రాజకీయాల్లో ఉన్నంత వరకు జగనన్నతోనే నా ప్రయాణం అని స్పష్టం చేశారు.
పనికి రానోళ్లంతా డబుల్ బెడ్రూం ఇల్లు ఎక్కడ కట్టారని విమర్శలు చేస్తున్నారు.. వారికి కళ్లు కనిపిస్తలేనట్లు ఉన్నాయి.. అంటూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) ప్రతిపక్షాలపై మండిపడ్డారు.
జగన్ కు బంగారు గని దొరికిందా? బావి తవ్వుతుంటే వజ్రాలు దొరికాయా?’ అని వెంకటరమణా రెడ్డి ప్రశ్నించారు. సీఎం జగన్ కు తెలంగాణ, ఏపీతో సహా దేశంలో 9 ఇళ్లు ఉన్నాయని తెలిపారు.
బీజేపీని విడబోనని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కర్ణాటక వేరు.. తెలంగాణ వేరు అని చెప్పారు. పార్టీ విడుతున్నారనే ఊహాగానాలపై ఆయన స్పందించారు.
కర్ణాటక 24వ సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన ఆయన.. అంచెలంచెలుగా ఎదిగారు. జనతాదళ్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. రెండో సారి ముఖ్యమంత్రి పదవీ చేపట్టారు.
ఎన్నికల ఫలితాలు వచ్చి దాదాపు వారం తర్వాత సీఎం ఎవరనే దానిపై ఉత్కంఠ వీడింది. సుదీర్ఘ చర్చలు, బుజ్జగింపుల అనంతరం సిద్ధరామయ్యనే సీఎంగా చేయాలని అధిష్టానం సూత్రప్రాయ నిర్ణయానికి వచ్చింది.
ఏపీ బీజేపీ ఇంఛార్జి సునీల్ దియోధర్ (Sunil Deodhar) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తే కొడాలి నానిని జైలుకు పంపిస్తామని అన్నారు. గుడివాడ నియోజకవర్గ సమస్యలపై బీజేపీ చార్జిషీట్ కార్యక్రమంలో భాగంగా చేసిన ప్రసంగంలో దియోధర్ ఈ వ్యాఖ్యలు చేశారు.