కర్ణాటకగవర్నర్ థావర్ చంద్ గెహ్లట్ సీఎంగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ చేత ప్రమాణ స్వీకారం చేశారు. ఆరుగురికి మంత్రులుగా అవకాశం కల్పించారు.
తాజా నిర్ణయంతో కార్పొరేట్ కంపెనీలు, ధనవంతులు వేల కోట్ల నల్లధనాన్ని తెల్ల ధనంగా మార్చుకుంటున్నారు. నల్ల ధనాన్ని తెల్ల ధనంగా మార్చుకోవడానికి వీలుగా ప్రధాని నోట్ల రద్దు చేశారు.
దళితులు, గిరిజనులు సాగు చేసుకుంటున్న అసైన్డ్ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలను ఆపాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR )కు బీజేపీ (BJP) తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ లేఖ రాశారు.
విద్యార్థులకు కావలసింది మాతానికి సంబంధించిన విద్య కాదని సమాంతరంగా ఎదుగుదలకు ఉపయోడపడే విద్య కావాలని సీఎం హిమంత బిశ్వశర్మ అన్నారు.
బీజేపీ(BJP) , బీఆర్ఎస్ మధ్యలోపాయికారి ఒప్పందం ఉందని పజలు భావిస్తున్నారంటూ బీజేపీ సీనియర్ నేత కొండా విశ్వేశ్వర్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు
చాలా చిన్న దేశాలైన సింగపూర్, మలేషియా గొప్పగా అభివృద్ధి చెందాయి. కానీ 75 ఏళ్లయినా భారతదేశం ఇంకా అభివృద్ధి చెందలేదు. ఇంకా సమస్యలు పరిష్కారం కావడం లేదు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసి కొందరు ఏదేదో మాట్లాడుతున్నారు. దశాబ్దాలుగా ఆ పార్టీ గెలిస్తే ఏం జరిగింది?
ఏపీలో పొత్తులపై కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి అన్నారు.
జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించాలన్న కేసీఆర్ ఆశలకు తొలి అడుగుపడ్డట్లే కనిపిస్తోంది. మహారాష్ట్రలో BRS పార్టీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బోణీ కొట్టింది. రాష్ట్రంలో మొదటి అభ్యర్థి విజయం సాధించారు. జాతీయ రాజకీయాల్లోకి కొత్తగా అడుగుపెట్టిన భారత రాష్ట్ర సమితి పార్టీ (BRS) తొలి విజయం సాధించింది. ఛత్రపతి సంభాజీనగర్ లో గురువారం జరిగిన గ్రామపంచాయతీ ఉప ఎన్నికల ఫలితాలు నేడు వెలువడ్డాయి.
వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి నేరస్థుడు కాదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. విచారణకు రావాలని పిలిస్తే హాజరవుతున్నారని పేర్కొన్నారు.
పోస్టింగులపై ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఎల్లిగాడో.. మల్లిగాడో.. ప్రశాంత్ గాడో చేయలేదని.. దీని వెనక పెద్దలు ఉన్నారని ఆరోపించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu), జనసేనాని పవన్ కల్యాణ్ లపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.చంద్రబాబు, పవన్ కల్యాణ్ లను నమ్మితే సర్వనాశనమేనని అంబటి ఆరోపించారు
డ్రాగన్ చైనా భారత దేశానికి కృతజ్ఞతలు తెలియజేసింది. హిందూ మహాసముద్రంలో చైనాకు చెందిన ఓ పడవ మునగగా భారత్ నేవీ సాయం చేసింది.
ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఘనంగా ప్రకటించారు. మరి ఆ కమిటీ ఏమైందో వారు రాష్ట్రంలోని మిగతా డ్యాములకు ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా ఏ సూచనలు చెప్పారో? సీఎం ఏ చర్యలు తీసుకున్నారు ఆ దేవుడికే ఎరుక
సీబీఐ విచారణకు హాజరుకాని అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి సీబీఐ కేసులో కొత్త ట్విస్ట్ తల్లికి అనారోగ్యంగా ఉందని సీబీఐ అధికారులకు అవినాష్ లేఖ పులివెందులు ఆస్పత్రిలో అవినాష్ రెడ్డి తల్లి హైదరాబాద్ నుంచి పులి వెందుల బయలుదేరిన అవినాష్ రెడ్డి రెండోసారి విచారణకు హాజరు కాకపోవడంపై సీబీఐ సీరియస్ సీబీఐ కార్యాలయం నుంచి హడావిడిగా బయలుదేరిన రెండు వాహనాలు అవినాష్ ను మధ్యలో అడ్డుకునేందుకు అధికారుల ప్రయత్నం ఇప్పట...
తమిళనాడు తిరుచెందూర్ లోని మురుగన్ ఆలయాన్ని మంత్రి రోజా(Minister Roja) ఫ్యామిలీతో దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో దర్శనానంతరం మీడియాతో మాట్లాడిన క్రమంలో రజినీపై విమర్శల గురించి మీడియా ప్రశ్నించగా ఆమె వింతగా ఎక్స్ ప్రేషన్స్ ఇచ్చారు. అది చూసిన రజినీ ఫ్యాన్స్ రోజాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.