కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారమే తాము కరెంటు బిల్లులను కట్టడం లేదని తెలిపారు. ప్రభుత్వం ఇంకా ఏర్పడలేదని చెప్పినా విద్యుత్ అధికారుల మాటను కర్ణాటక ప్రజలు పట్టించుకోవడంలేదు. బిల్లులను కాంగ్రెస్ వద్దే తీసుకోవాలని అంటున్నారు.
చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారం.. రెండు సినిమాలకు మధ్య గ్యాప్లో రాష్ట్రానికి వచ్చి ప్రభుత్వంపై విమర్శలు చేసి పవన్ కల్యాణ్ వెళ్లిపోతారని ఏపీ సీఎం జగన్ విమర్శలు చేశారు.
మత్స్యకార కుటుంబాలకు తమ ప్రభుత్వం అండగా ఉందని సీఎం జగన్ ప్రకటించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద కార్మికులు ఆందోళన చేపట్టారు. తమకు సెయిల్ తరహాలో వేతన ఒప్పందం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
సీఎం పదవీపై ఎవరినీ బ్లాక్ మెయిల్ చేయ, ఒత్తిడికి గురిచేయనని కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ అన్నారు.
కర్ణాటకలో కాంగ్రెస్ సునాయాసంగా విజయం సాధించడంతో తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న ప్రశ్న ఉత్కంఠ నెలకొంది. సిద్దరామయ్య, డీకే శివకుమార్ల మధ్య పోరు సాగుతున్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీ అధినేత మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) సిద్ధ రామయ్య వెపు మొగ్గు చూపుతారని తెలిస్తున్నది
దేశంలో రాజకీయ వ్యూహకర్తగా పేర్గాంచారు ప్రశాంత్ కిషోర్. ప్రస్తుతం ఆయన సామాజిక కార్యకర్తగా బీహార్ రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్నారు. తన పాదయాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. తనకు గాయం కారణంగా బీహార్లో జన్ సూరాజ్ పాదయాత్రకు నెల రోజుల పాటు దూరంగా ఉండనున్నారు. గాంధీ జయంతి నాడు ప్రారంభమైన పాదయాత్ర ఇప్పుడు దాదాపు 15 రోజుల తర్వాత తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు.
సీఆర్డీఏ (CRDA) మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోరడ్ అలైన్మెంట్లలో అవతవకలు జరిగాయనే ఆరోపణలకు సంబంధించి ఏపీ సీబీఐ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ (TDP) ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు, నారాయణలు వారి పదవులను దుర్వినియోగం చేసినట్టుగా ఏపీ సీఐడీ (AP CID) చెబుతోంది.
పూరీ - హైదరాబాద్ మధ్య సెమీ హైస్పీడ్ రైలును ప్రారంభించనున్నారు. దీంతో పాటే దేశవ్యాప్తంగా మరో ఐదు లైన్లలో వందే భారత్ ను పట్టాలెక్కించనున్నారు.
2019లో జరిగిన గత ఎన్నికలలో ఫ్యూ థాయ్ అత్యధిక స్థానాలను గెలుచుకుంది, అయితే దాని ఆర్కైవల్, మిలటరీ(Military)-మద్దతుగల పలాంగ్ ప్రచారత్ పార్టీ, ప్రయుత్తో కలిసి ప్రధానమంత్రిగా సంకీర్ణాన్ని ఏర్పాటు చేయడంలో విజయం సాధించింది. ఇది సెనేట్ నుండి ఏకగ్రీవ మద్దతుపై ఆధారపడింది, దీని సభ్యులు ప్రయుత్(Prayut) యొక్క తిరుగుబాటు తర్వాత సైనిక ప్రభుత్వంచే నియమించబడ్డారు మరియు దాని సంప్రదాయవాద దృక్పథాన్ని పంచుకున్నారు.
వచ్చే 10 పదేళ్లలో 15 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు.
రాహుల్ గాంధీ ఇల్లును ఖాళీ చేస్తే.. మీరు రాష్ట్రాన్ని ఖాళీ చేసేలా కర్ణాటక ప్రజలు తీర్పును ఇచ్చారని బండ్ల గణేశ్ ట్వీట్ చేయగా.. నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.
అవతార పురుషుడైనా ఒక అమ్మకు కొడుకే... అని ఓ కవి అన్నట్టుగా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) విషయంలో జరిగింది. అవును 100వ రోజు పాదయాత్రలో భాగంగా తనతో పాటు నడుస్తున్న భువనేశ్వరి(bhuvaneswari) షూ లేస్ ఊడిపోగా గమనించిన లోకేష్ స్వయంగా కట్టారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియోలో చక్కర్లు కోడుతుంది.
భజరంగ్ దళ్పై కామెంట్ల నేపథ్యంలో పంజాబ్ రాష్ట్రంలో గల సంగ్రూర్ కోర్టు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు సమన్లు జారీచేసింది.
కర్ణాటక కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ప్రకటన ఆ పార్టీ హైకమాండ్కు కత్తిమీద సాము అవుతుంది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్లో ఎవరో ఒకరి ఎంపిక చేసేందుకు ఆ పార్టీ మల్లగుల్లాలు పడుతుంది.