తెలంగాణ అవతరణ(Telangana Formation Day) దశాబ్ధి వేడుకలు ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్(CM KCR) నిర్ణయించారు. జూన్ 2వ తేది నుంచి 21 రోజుల పాటు వేడుకలు సాగాలన్నారు.
కర్ణాటక ఎన్నికల ఫలితాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. తాము అధికారంలోకి వస్తామని అధికార పార్టీ బీజేపీ చాలా కాన్పిడెంట్ గా ఉంది. లేదు మేమే గెలుస్తాం అని కాంగ్రెస్ భావించింది. తాము మాత్రం ఈ ఎన్నికల్లో కింగ్ మేకర్ అవుతాం.. ఏ పార్టీ అధికారం చేపట్టాలో మా చేతుల్లో ఉంటుంది అని జేడీఎస్ భావించింది. కానీ చివరకు కాంగ్రెస్ నమ్మకమే నిజమైంది.
కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ పార్టీని చిత్తుగా ఓడింది. కాంగ్రెస్ విజయ హస్తం ఎగురవేసింది. ఎగ్జిట్పోల్స్ అంచనాలు కూడా తారుమారు చేస్తూ కాంగ్రెస్ అనూహ్య విజయం సాధించింది. మొత్తం 136స్థానాల్లో గెలిచి అధికారం ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మెజార్జీని సాధించింది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. ఫలితాలు వెలువడ్డాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ సారి హంగ్ రూపంలో కాకుండా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీకే కర్ణాటక ప్రజల జై కొట్టారు.
ముందు నుంచి అనుకున్నట్లే కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరుగు లేని భారీ విజయాన్ని నమోదు చేసింది. కౌంటింగ్ ప్రారంభమైన దగ్గరనుంచి కాంగ్రెస్ పార్టీ మెజార్టీ కొనసాగిస్తూనే ఉంది. చివరకి రాష్ట్రంలోని మొత్తం 224 నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 136 సీట్లను సొంతం చేసుకుంది. భారతీయ జనతా పార్టీకి 65, జేడీఎస్ 19, ఇతరులు 4 స్థానాలు దక్కాయి.
కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ గెలుపు ఖరారైంది. ఈ ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధిస్తామని ధీమాగా ఉన్న బీజేపీ ఊహించని షాక్ తగిలింది. బీజేపీ ఓటమి పాలైంది. ప్రధాని మోదీ, అమిత్ షా లాంటివారు వచ్చి రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహించినప్పటికీ అవేవీ బీజేపీకి కలిసి రాలేదు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సాయంత్రం 4 గంటల వరకు వచ్చిన ఫలితాల ప్రకారం గెలుపొందిన వారి వివరాలు ఇలా ఉన్నాయి. బీజేపీ నేత బసవరాజ్ బొమ్మై షిగ్గావ్ నియోజకవర్గం నుంచి 25 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సతీశ్ జార్కిహోళి ఏమకన్మద్రి నుంచి గెలిచారు. బీజేపీ నేత హిరెకెరూర్ నియోజకవర్గంలో బీసీ పాటిల్పై సమీప ప్రత్యర్థి యూబీ బంకర్ గెలుపొందారు. బెంగళూరులోని శివాజీనగర నియో...
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ షెట్టర్(Jagadish Shettar) బీజేపీ(BJP)ని వీడి కాంగ్రెస్(Congress)లో చేరారు. ప్రస్తుతం ధార్వార్-ఉపల్లి సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ అవకాశం ఇవ్వకపోవడంతో కాంగ్రెస్లో చేరారు. ఆయన ఆరు సార్లు ఎమ్మెల్యే(MLA)గా ఎన్నికయ్యారు.
కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ఇబ్బంది పెడుతున్న సమస్య ఒక్కటే అదే కర్ణాటకకి సీఎంగా ఎవరిని ప్రకటించాలనే సమస్య. ముఖ్యంగా కర్ణాటక కాంగ్రెస్ ప్రెసిడెంట్ డీకే శివకుమార్, కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్యల మధ్యే..
కర్ణాటక ఎన్నికల్లో కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ స్థాపించి పోటీ చేసిన గాలి జనార్దన్రెడ్డి తన ప్రత్యర్థులపై 2 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. 15 మంది అభ్యర్థులు గంగావతి నుంచి పోటీ చేయగా గాలి గెలుపొందారు.