జేడీఎస్ ఓటమితో బీఆర్ఎస్ ఓడిపోయినట్టు అని, తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని టీపీసీసీ రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటక ఫలితాలే తెలంగాణలో రిపీట్ అవుతాయని సంచల వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో గాలి జనార్ధన్ రెడ్డి బ్యాచ్ కు ఎదురుదెబ్బ తగులుతోంది. కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ పేరుతో ఎన్నికల బరిలో నిలిచిన ఆ పార్టీ గంగావతిలో తప్ప ఎక్కడా ప్రభావాన్ని చూపించడం లేదు.
కాంగ్రెస్ నుంచి బయటకి వెళ్లి స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన వారు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో లీడ్ లో ఉన్నారు. కాంగ్రెస్ స్టేట్ చీఫ్ డీకే శివకుమార్ వారిని సొంతగూటికి రప్పించాలని చూస్తున్నారు.
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళుతోంది. ఇంతలో సీఎం పదవీపై చర్చ వచ్చింది. తన తండ్రి, సిద్ధరామయ్య సీఎం పదవీకి అర్హుడు అని కుమారుడు యతీంద్ర కామెంట్స్ చేశారు.
కర్ణాటక ఎలక్షన్స్ ట్రెండ్స్లో పూర్తిగా కాంగ్రెస్కి ఆధిక్యం కనిపిస్తోంది. ఎలక్షన్ రిజల్ట్స్ మొదలైన 2 గంటల్లోనే కాంగ్రెస్ ముందంజలోకి వచ్చింది. ఇలాంటి టైంలో హైదరాబాద్లోని ప్రముఖ హోటళ్లలో..
కర్ణాటకలో కాంగ్రెస్ సంపూర్ణ ఆధిక్యం సాధించనుండటంతో ఆ పార్టీ కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హనుమాన్ ఆలయానికి వెళ్లారు.