పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను జైలు నుంచి విడుదల చేయాలని ఆ దేశ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గిరక తాటి చెట్టు ఎక్కి తాటి కల్లు ఉన్న ముంతను తీసుకొచ్చారు. తర్వాత కూర్చీలో కూర్చిని గ్లాస్ తాటి కల్లు తాగారు.
సీఎం పదవీ కోసం వెంపర్లాడనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కష్టపడి పనిచేస్తే ముఖ్యమంత్రి పదవీ దానంతట అదే వస్తుందని చెప్పారు.
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులులాహోర్లో గల పాక్ ప్రధాని షేబాజ్ షరీఫ్ ఇంటిని చుట్టుముట్టి.. పెట్రోల్ బాంబులు విసిరారు.
తెలంగాణ కొత్త సచివాలయ నిర్వహణ వ్యయం నెలకు రూ.కోటి అవుతుంది.
ఏపీ సీఎం జగన్ను తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో క్రికెటర్ అంబటి రాయుడు కలిశారు.
కేంద్రంతో అధికారం కోసం సాగిన పోరులో ఢిల్లీ ప్రభుత్వాని(delhi government)కి భారీ విజయం దక్కింది. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో పరిపాలన యొక్క నిజమైన అధికారం ఎన్నుకోబడిన ప్రభుత్వానికే ఉంటుందని సుప్రీంకోర్టు(Supreme Court) వెల్లడించింది.
కర్ణాటక 2023 అసెంబ్లీ ఎన్నికల(Karnataka assembly Elections 2023)కు నిన్న ఓటింగ్ జరిగింది. అయితే రాత్రి 10 గంటల వరకు అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం కర్ణాటకలో 72.67 శాతం పోలింగ్ నమోదైంది. ఈరోజు తుది గణాంకాలు తెలుస్తాయని ఈసీ పేర్కొంది. మరోవైపు ఎగ్జిట్ పోల్స్(exit poll) సర్వేలు నిజమవుతాయో లేదో ఇప్పుడు చుద్దాం.
ఏపీలో అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
దేశంలోనే తొలి రోబోటిక్స్ ఫ్రేమ్వర్క్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. తద్వారా రేపటి తరాన్ని అన్ని తానై నడిపించే రోబోటిక్స్ టెక్నాలజీని.. ఇప్పుడే నేటి తరానికి కానుకగా అందించింది.
కర్ణాటక ఎన్నికలు(Karnataka Elections) ముగిశాయి. ఈ ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్(Exit Polls) సంచలనం రేకెత్తిస్తున్నాయి.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేడు పూర్తయింది. చాలా ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కానీ కొన్న ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.
ఏపీ ఉద్యోగులకు హౌస్ రెంట్ అలవెన్స్ లను పెంచుతూ సర్కార్ ఉత్తర్వులిచ్చింది.
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను పోలీసులు అరెస్ట్ చేయడంతో నిరసనలు చెలరేగుతున్నాయి. ఈ నేపథ్యంలో పంజాబ్ ప్రావిన్స్ లో భారీగా సైన్యం మోహరించింది.
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. వర్షం వల్ల నష్టపోయిన రైతులను ఆయన పరామర్శిస్తున్నారు.