కర్ణాటక ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది. 100కు పైగా చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది.
పంచాయతీ కార్యదర్శులకు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఆ లోగా విధులకు హాజరుకాకుంటే ఉద్యోగం నుంచి తొలగిస్తామని స్పష్టంచేసింది.
వైసీపీ ఎంపీ మార్గాని భరత్ కుటుంబ సభ్యులకు చెందిన కారు ఓ వెటర్నరీ డాక్టర్ను బలంగా ఢీ కొంది. దీంతో అతను అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోయాడు.
కాసేపట్లో కర్ణాటక అసెంబ్లీకి జరిగిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఉదయం 11 గంటల వరకు ట్రెండ్ తెలియనుంది.
తెలంగాణ పోలీసులకు మరింత స్వేచ్ఛను ఇవ్వాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ నిధులను సమకూర్చుతానని ఉన్నికల సమయానికి మాట తప్పినట్లుగా జేడీఎస్ అధినేత కుమారస్వామి అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే అది ఎంతవరకు నిజమన్నది తెలయాల్సి ఉంది.
పవన్ కల్యాణ్ ఎప్పటికీ సీఎం కాలేడని మంత్రి జోగి రమేశ్ అన్నారు. చంద్రబాబు ప్యాకేజీకి పవన్ అమ్ముడు పోయారని మరో మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు.
జగిత్యాల బంద్కు వీహెచ్పీ, భజరంగ్ దళ్ పిలుపునిచ్చాయి. ఎస్సై అనిల్ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
కష్ట సమయంలో పవన్ కల్యాణ్ గుర్తొస్తారని జనసేనాని అన్నారు. పట్టుమని 10 సీట్లు కూడా రాకుంటే ఎలా అని అడిగారు.
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్పై ఎమ్మెల్యే రాజా సింగ్ ప్రశంసలు కురిపించారు. చక్కగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు.
ముఖ్యమంత్రి అయ్యాక పనులు పూర్తి చేస్తాం, ఇప్పటి నుంచే ముఖ్యమంత్రి హోదాను చేర్చి పవన్ కళ్యాన్ పేరుతో శిలాఫలకాలను తయారు చేయిస్తున్నారు జనసేన కార్యకర్తలు.
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ(Sonia Gandhi) హైదారాబాద్ వచ్చే నెలలో రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ తనకు రెండో ఇల్లు లాంటిదని ఈ రాష్ట్ర ప్రజలు తన కుటుంబంపై కురిపించిన ప్రేమను తాను ఎప్పటికీ మరచిపోలేనని ప్రియాంక ఇటీవల హైదరాబాద్ వచ్చిన క్రమంలో పేర్కొన్నారు. అంతేకాదు తన తల్లి సోనియా గాంధీ తెలంగాణను ప్రకటించిన బాధ్యతను కూడా గుర్తు చేశారు. ఆ క్రమంలో ప్రియాంక కూడా మళ్లీ రాను...
ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కల్యాణ్పై ఏపీ సీఎం జగన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రావణ సైన్యం ప్రజల ముందుకు వస్తుందని.. జాగ్రత్తగా ఉండాలని కావలి సభలో జనాలకు సూచించారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇమేజీ నీటి బుడగ అని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు.