వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులకు మరోసారి రిమాండ్ గడువును పొడిగిస్తూ సీబీఐ కోర్టు ప్రకటన చేసింది.
BRS మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు పెండ పిసికి దున్నపోతులను కాసిన వ్యక్తి మంత్రి తలసాని అన్న రేవంత్ రెడ్డి కేసీఆర్, కేటీఆర్ చెప్పులు మోసినా కూడా నాలా అధ్యక్షుడు కాలేడని వ్యాఖ్య పాన్ పరాగ్ తినే తలసాని కూడా నా గురించి మాట్లాడుతున్నాడని పేర్కొన్న రేవంత్ రెడ్డి దున్నపోతులతో తిరిగి ఆయన కూడా అలాగే తయారయ్యాడని వ్యాఖ్య ఆయన KCR కాళ్లు పిసికినట్లు కాదు...
కర్నూలు జిల్లాకి అన్యాయం చేసిన ఘనత టీడీపీ కే దక్కుతుందని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మండిపడ్డారు.
మరో రైతుపై ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లా పర్యటనలో కళ్లం వద్ద ఓ రైతు సమస్య చెబుతుండగా.. మండిపడ్డారు.
తాజాగా విడుదలై కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న వివాదాస్పద సినిమా ‘ది కేరళ స్టోరీ’(The Kerala Story). విడుదలకు ముందు నుంచే సినిమాను థియేటర్ల(theatres)లోకి రాకుండా బ్యాన్(Ban) చేయాలని చాలా వర్గాలు ప్రయత్నించాయి. నిరసనలు, ఆందోళన నడుమ సినిమా విడుదలై సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది.
అకాల వర్షం కారణంగా రైతులు నానావస్థలు పడుతుంటే సీఎం తాడేపల్లి పాలెస్(Tadepalli Palace)లో కూర్చుని చోద్యం చూస్తున్నారని టీడీపీ నేత కన్నా లక్ష్మీ నారాయణ(Kanna Lakshmi Narayana) ఆరోపించారు.
టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ దూకుడు కొనసాగిస్తోంది. మరో నలుగురిని అరెస్ట్ చేసింది.
సీఎం కేసీఆర్ ముఖ్య సలహాదారునిగా సోమేశ్ కుమార్ నియమితులు అయ్యారు.
చిన్న వయసులోనే గుండెపోటుతో అకస్మాత్తుగా తనువు చాలించారు తారకరత్న. తాత ఆశయాలకు అనుగుణంగా రాజకీయ ప్రవేశం చేసి ప్రజలకు సేవ చేద్దాం అనుకునే లోపే విధి తనతో ఆడుకుంది.
12వ తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని నందినిని తమిళనాడు సీఎం స్టాలిన్ అభినందించారు.
మ్మెల్యే రంగంలోకి దిగి జనగామలో విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. నా కుమార్తె సంతకం ఫోర్జరీ చేయలేదని ఒక్కమాటతో సమాధానం ఇచ్చారు. చేర్యాలలోని స్థలం ఆమె పేరు మీదే రిజిస్టర్ చేసి ఉందని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ యువజన సంఘర్షణ సభలో మాట్లాడిన రేవంత్, ప్రియాంక వ్యాఖ్యలపై స్పందించారు. ‘పొట్టోడు రేవంత్ డిక్లరేషన్ మాట్లాడుతున్నాడు. వాడి నోటికి అదుపే లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు లేదు కానీ వాడు వీడు అని మాట్లాడుతాడు. ఆ పొట్టోడు రేవంత్ ది పిసికితే ప్రాణం పోతది.
ఉద్యోగం నుంచి తొలగిస్తామని ప్రభుత్వం బెదిరిస్తోన్న పంచాయతీ కార్యదర్శులు వినడం లేదు. తమ సమస్యల పరిష్కారం అయ్యే వరకు విధుల్లో చేరబోమని స్పష్టంచేశారు.
కన్నడ ప్రజల స్వప్నం తన కోరిక అంటున్నారు ప్రధాని మోడీ. ఈ మేరకు వారికి బహిరంగ లేఖ రాశారు.
మన కులం వాడైనా వంద మంది మంచి లక్షణాలు ఉంటేనే మన కూతురిని ఇస్తాం. మోసగాడు, చెడ్డవాడైనా పర్లేదు.. మన కులం వాడినే సీఎం చేద్దామనుకోవడం నా కులం వాళ్లకు తగునా? ఇదేమీ మానవత్వం? అని ప్రశ్నించారు.