తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా డీఏను పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంచిన డీఏ జూన్ నెల జీతం నుంచే అందనున్నాయి.
ఏపీ మంత్రి అంబటి రాంబాబు జనసేన అధినేత పవన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. పవన్ ఒక పిరికిపంద అని వ్యాఖ్యలు చేశారు. పవన్ కు ప్రాణ హాని లేకపోయినా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.
వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ఒంటరిగా బరిలోకి దిగుతారనే సందేహాలు కలుగుతున్నాయి. ఇటీవల ఆయన మాట తీరు, వైఖరి మారడంతో రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
పొలిటికల్గా పవన్ కల్యాణ్ జీరో అని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఫైరయ్యారు. దమ్ముంటే కాకినాడలో పోటీ చేయాలని సవాల్ విసిరారు. తను ఓడిపేత రాజకీయ సన్యాసం తీసుకుంటానని.. నువ్వు ఓడిపోతే రాజకీయాలకు వీడ్కోలు పలుకుతావా అని ఛాలెంజ్ చేశారు.