ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయీస్ యూనియన్ నేత సూర్య నారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ అధికారికంగా ప్రకటించలేదు.
పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఏపీ సీఎం జగన్ నగదు ప్రోత్సాహకం అందజేశారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్కు కాపు నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఐటీ శాఖ నోటీసులు ఇచ్చింది. తమ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొంది.
జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని ఆయన కూతురు తుల్జా భవానీరెడ్డి నిలదీశారు. తన సంతకం ఎందుకు ఫోర్జరీ చేశావని అడిగారు.
తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా డీఏను పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంచిన డీఏ జూన్ నెల జీతం నుంచే అందనున్నాయి.
ఏపీ మంత్రి అంబటి రాంబాబు జనసేన అధినేత పవన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. పవన్ ఒక పిరికిపంద అని వ్యాఖ్యలు చేశారు. పవన్ కు ప్రాణ హాని లేకపోయినా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.
సీఎం కేసీఆర్ రైతులకు శుభవార్త చెప్పారు. జూన్ 26వ తేది నుంచి రైతుల ఖాతాల్లో రైతు బంధు నిధులు జమచేయనున్నట్లు వెల్లడించారు.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నాణ్యతపై ఎమ్మెల్యే గంప గోవర్ధన్ వర్సెస్ షబ్బీర్ అలీ మధ్య సవాళ్లు కొనసాగుతున్నాయి.
వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ఒంటరిగా బరిలోకి దిగుతారనే సందేహాలు కలుగుతున్నాయి. ఇటీవల ఆయన మాట తీరు, వైఖరి మారడంతో రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఉద్ధవ్ థకరే వర్గంపై మహిళా ఎమ్మెల్సీ మనీషా కయాండే విమర్శలు గుప్పించారు.
పొలిటికల్గా పవన్ కల్యాణ్ జీరో అని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఫైరయ్యారు. దమ్ముంటే కాకినాడలో పోటీ చేయాలని సవాల్ విసిరారు. తను ఓడిపేత రాజకీయ సన్యాసం తీసుకుంటానని.. నువ్వు ఓడిపోతే రాజకీయాలకు వీడ్కోలు పలుకుతావా అని ఛాలెంజ్ చేశారు.
అన్నాడీఎంకే ఎవరికీ బానిస కాదని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి అన్నారు.
వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై జనాసేని అధినేత పవన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు
మాజీ ఎమ్మెల్యే సన్యాసి నాయుడు కన్నుమూశారు. వారం రోజుల క్రితం బాత్రూంలో కాలు జారి పడటంతో విశాఖపట్టణంలో గల ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.