సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో 30 సీట్లను సీఎం కేసీఆరే నిర్ణయిస్తారని అన్నారు. మోదీ హైదరాబాద్ కు వస్తే కేసీఆర్ కు వణుకు పుడుతుందన్నారు.
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్(prabhas) వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే తన ఫ్యామిలీకి సినీ క్రేజ్ తో పాటు పొలిటికల్ బ్యాగ్రౌండ్ కూడా ఉంది. గతంలో కృష్ణంరాజు ఎంపీగా పనిచేశారు. అయితే ప్రస్తుతం అతని మరణంతో రాజు భార్య శ్యామలా దేవి(shyamala devi) త్వరలో రాజకీయ ప్రవేశం చేయనున్నట్లు తెలుస్తోంది.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. కర్ణాటక ఎన్నికల ఫలితాలతో మంచి జోష్లో ఉంది
పవన్ కల్యాణ్ ముందు తన పార్టీ గుర్తును చూసుకోవాలని మాజీ మంత్రి పేర్ని నాని హితవు పలికారు.
పవన్ కళ్యాణ్ ముందు తన పార్టీ గుర్తు ఎక్కడుందో వెతుక్కోవాలని ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు
152 మందిపై ఉపా కేసు విత్ డ్రా చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు.
వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే స్థానంపై పవన్ కల్యాణ్ స్పష్టత ఇచ్చారు. పీఠాపురం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతానని ఇండైరెక్టుగా చెప్పారు.
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన 119 స్థానాల్లో పోటీ చేస్తుందని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సింకారు శివాజీ శుక్రవారం తెలిపారు. కొన్ని స్థానాల్లో జర్నలిస్టులను కూడా పార్టీ బరిలోకి దించుతుందని ఆయన వెల్లడించారు.
పిఠాపురంలో వారాహి విజయ యాత్రలో పవన్ వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఊగిపోయారు
హైద్రాబాద్ (Hyderabad) ను దేశానికి రెండో రాజధానిగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్న విద్యాసాగర్ రావు (Vidyasagar Rao) ప్రధానిమోదీకి (PM Modi) ఎందుకు లేఖ రాయడం లేదని ఆయన ప్రశ్నించారు.
ఎన్నికల వేడి అప్పడే మొదలైంది టికెట్ కోసం నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జిగా డీకే శివకుమార్ రాబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి
ఏలూరును రెండు మండలాలుగా ఏపీ సర్కార్ విభజించింది. ఏలూరు అర్భన్, ఏలూరు రూరల్ మండలాలుగా రెవెన్యూ గ్రామాలు కొనసాగనున్నాయి. ఇందులో రూరల్ పరిధిలోకి 13, అర్భన్ లో 8 కొనసాగనున్నాయి.
తాజగా పలు బహిరంగ సభల్లో కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడినా బీజేపీని విమర్శించకుండా చేసిన ప్రసంగాలు రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేశాయి.
మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు