ధరణి పోర్టల్లోని లక్షలాది మంది రైతుల భూ రికార్డులకు ప్రమాదం పొంచి ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(revanth reddy) ఆరోపించారు. మంత్రి కేటీఆర్ సన్నిహితుడి ద్వారా ధరణి ద్వారా వేల కోట్ల రూపాయలను దోచుకున్నారని విమర్శించారు.
మల్కాజిగిరి ఎంపీ, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డి(Revanth Reddy)పై మే 25న జారీ చేసిన లీగల్ నోటీసును ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (HMDA) మంగళవారం పేర్కొంది.
భువనగిరి BRS ఎమ్యెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి(Pailla Shekar Reddy) నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లోని ఆయన ఇల్లు, ఆఫీసులో ఉదయం నుంచి తనిఖీలు చేస్తున్నారు. ఒకే సమయంలో దాదాపు 70 మంది ఐటీ అధికారులు ఈ తనిఖీలు చేస్తున్నట్లు తెలిసింది. ఎమ్మెల్యే వ్యాపార లావాదేవీలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సోదాలు మూడు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు భువనగిరి ...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర(Varahi Yatra)కు అడ్డంకులు సృష్టిస్తున్నారనే విమర్శల నేపథ్యంలో వైసీపీ(ysrcp) ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గింది. రేపటి నుంచి ప్రారంభం కానున్న ఈ యాత్రకు పోలీసులు ఇప్పటికే అనుమతి ఇచ్చారు.