ధరణి పోర్టల్లోని లక్షలాది మంది రైతుల భూ రికార్డులకు ప్రమాదం పొంచి ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(revanth reddy) ఆరోపించారు. మంత్రి కేటీఆర్ సన్నిహితుడి ద్వారా ధరణి ద్వారా వేల కోట్ల రూపాయలను దోచుకున్నారని విమర్శించారు.
సీఎం పదవి ఇస్తే సంతోషంగా స్వీకరిస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) అన్నారు. ఈసారి అసెంబ్లీలోకి జనసేన అడుగుపెడుతుందని, జనసేనను ఎవరు ఆపుతారో చూస్తామని వైసీపీకి సవాల్ విసిరారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) వారాహి యాత్ర ప్రారంభమైంది.
ధరణి పోర్టల్ పై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy)తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కేంద్ర హోంశాఖ అమిత్ షా (Amit Shah) తెలంగాణ పర్యటన మరోసారి రద్దు అయ్యింది.
మల్కాజిగిరి ఎంపీ, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డి(Revanth Reddy)పై మే 25న జారీ చేసిన లీగల్ నోటీసును ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (HMDA) మంగళవారం పేర్కొంది.
భువనగిరి BRS ఎమ్యెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి(Pailla Shekar Reddy) నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లోని ఆయన ఇల్లు, ఆఫీసులో ఉదయం నుంచి తనిఖీలు చేస్తున్నారు. ఒకే సమయంలో దాదాపు 70 మంది ఐటీ అధికారులు ఈ తనిఖీలు చేస్తున్నట్లు తెలిసింది. ఎమ్మెల్యే వ్యాపార లావాదేవీలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సోదాలు మూడు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు భువనగిరి ...
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. మళ్లీ ప్రజల్లోకి వెళ్లేందుకు రెడీ అయ్యారు.
స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి. పిల్లలు బడి బాట పడుతున్నారు. ప్రైవేట్ యాజమాన్యాలు పేరంట్స్ నుంచి ముక్కు పిండి ఫీజు వసూల్ చేసే పనిలో బిజీగా ఉన్నారు.
బండి సంజయ్- కల్వకుంట్ల కవిత మధ్య మరోసారి ట్వీట్ జరిగింది. గవర్నర్- రాష్ట్రపతి అంటూ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసుకున్నారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు రాజమౌళి తో భేటీ కానున్నట్లు తెలుస్తోంది
హెచ్ఎండీఏ పంపిన నోటీసులపై రేవంత్ రెడ్డి స్పందించారు. ఒక నోటీసు కాదు.. ఎన్ని నోటీసులు ఇచ్చినా సరే తాను ప్రజల తరఫున పోరాటం చేస్తానని స్పష్టంచేశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర(Varahi Yatra)కు అడ్డంకులు సృష్టిస్తున్నారనే విమర్శల నేపథ్యంలో వైసీపీ(ysrcp) ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గింది. రేపటి నుంచి ప్రారంభం కానున్న ఈ యాత్రకు పోలీసులు ఇప్పటికే అనుమతి ఇచ్చారు.
వైజాగ్లో అమిత్ షా చేసిన ప్రసంగంపై వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి విమర్శలు గుప్పించారు.
మక్తల్ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి ఆరోగ్యం విషమించి ఈరోజు హైదరాబాద్లో కన్నుముశారు.