టాలీవుడ్లో ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ (BVSN PRASAD) జనసేన పార్టీ కండువా కప్పుకున్నారు.
ఏపీలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి గందరగోళం ఏర్పడింది
ఏపీ (AP)లో ఏడాదిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ సిద్ధమవుతున్నారు
కొవిన్ డేటా టెలిగ్రామ్ యాప్లో లీకయ్యింది. ఫోన్ నంబర్, ఆధార్ నంబర్ ఎంట్రీ చేస్తే చాలు.. మొత్తం వివరాలు వస్తున్నాయి.
కురుక్షేత్ర సంగ్రామంలో ప్రజలే తన సైన్యం అని ఏపీ సీఎం వైఎస్ జగన్ స్పష్టంచేశారు.
డీజే టిల్లు పాటకు మంత్రి మల్లారెడ్డి స్టెప్పులు వేశారు. ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కూడా కాలు కదిపారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి కారు ప్రమాదానికి గురయ్యింది. బైక్ను తప్పించబోయి కారు పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
అప్సర వేధింపుల వల్లే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని ధనలక్ష్మీ చెబుతున్నారు. కుమారుడు చనిపోయినప్పటీ నుంచి అప్సర, ఆమె తల్లి జాడ తెలియలేదని పేర్కొన్నారు.
కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
వైఎస్ జగన్ నాలుగేళ్ల పాలనలో ఏపీలో అవినీతి, కుంభకోణాలు తప్ప ఏం జరగలేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా విశాఖ సభలో నిప్పులు చెరిగారు.
తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు గవర్నర్ తమిళి సై సౌందరరాజన్.
14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి కుప్పంను ఏం డెవలప్ చేశారని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడును మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు.
తమిళనాడులోని వేలూరులో జరిగిన బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వం చేసిన పనులను కూడా ఆయన వివరించారు.
సిద్దిపేట నియోజకవర్గం గణనీయంగా అభివృద్ధి చెందిందని దర్శకుడు రాజమౌళి అన్నారు. ఆ డెవలప్ వెనక మంత్రి హరీశ్ రావు కృషి ఉందని.. అతని అభిమానిగా మారిపోయానని తెలిపారు.
బీజేపీలో ఎలాంటి అసంతృప్తులు లేవని ఏపీ జితేందర్ రెడ్డి అన్నారు. ఈటల రాజేందర్కు పదవీ అనేది సీఎం కేసీఆర్ చేసిన దుష్ప్రచారమేనని మండిపడ్డారు.