బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి కారు ప్రమాదానికి గురయ్యింది. బైక్ను తప్పించబోయి కారు పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
అప్సర వేధింపుల వల్లే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని ధనలక్ష్మీ చెబుతున్నారు. కుమారుడు చనిపోయినప్పటీ నుంచి అప్సర, ఆమె తల్లి జాడ తెలియలేదని పేర్కొన్నారు.
తమిళనాడులోని వేలూరులో జరిగిన బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వం చేసిన పనులను కూడా ఆయన వివరించారు.
సిద్దిపేట నియోజకవర్గం గణనీయంగా అభివృద్ధి చెందిందని దర్శకుడు రాజమౌళి అన్నారు. ఆ డెవలప్ వెనక మంత్రి హరీశ్ రావు కృషి ఉందని.. అతని అభిమానిగా మారిపోయానని తెలిపారు.