ఏపీలోని వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో చంద్రాబాబు నాయుడు(Chandrababu Naidu) పర్యటించిన నేపథ్యంలో సీఎం జగన్ మెహన్ రెడ్డి సహా మంత్రి అంటి రాంబాబుపై కీలక వ్యాఖ్యలు చేశారు. నువ్వు మంత్రివా లేదా సినిమా బ్రోకర్ వా అని చంద్రాబాబు ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్రంలో దోపిడీయే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం(brs government) వ్యవహరిస్తుందని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. అసలు ముందస్తుగా మద్యం టెండర్లను ఎందుకు పిలుస్తున్నారని ప్రశ్నించారు. ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో టెండర్లు పిలిచి ముందుగానే 2 వేల కోట్ల రూపాయలు దోచుకోవాలని బీఆర్ఎస్ ప్రభుత్వం చూస్తుందని అంటున్నారు.
గుడివాడలో కొడాలి నానిని గద్దే దించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు మాస్టార్ ప్లాన్ వేశారు. గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ సారి గట్టి అభ్యర్థిని బరిలోకి దింపనున్నారు.
ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ మళ్లీ బుక్కాయ్యారు. కానీ ఈసారి మాత్రం కామెంట్లు చేయడం వల్ల మాత్రం కాదు. పాపం ఈ మంత్రికి ఘోర అవమానం జరిగిందనే అనిపిస్తోంది. అది కూడా సీఎం ఉన్న కార్యక్రమం నిండు సభలో జరిగింది. అసలేం జరిగింది? ఎందుకు అవమానం జరిగింది? ఈ నేపథ్యంలో మంత్రి పార్టీ మారుతున్నారా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం బ్రోలో కమెడియన్ పృథ్వీ శ్యాంబాబు పాత్ర ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ క్యారెక్టర్ పై వైసీపీ నేత, మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. అంతేకాదు ఈ మూవీకి డైలాగ్స్ అందించిన త్రివిక్రమ్కు వార్నింగ్ కూడా ఇచ్చారు.
ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భారీగా అవినీతికి పాల్పడ్డారని.. ఈడీ చేత దర్యాప్తు చేయించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాను భారత చైతన్య యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ కోరారు.