• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »పాలిటిక్స్

TSRTC Bill Pass: ఆర్టీసీ ఉద్యోగుల విలీన బిల్లుకు శాసనసభ ఆమోదం..కార్మికుల్లో సంబరాలు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. అసెంబ్లీలో కూడా అందరూ ఆమోదం తెలుపడంతో ఆర్టీసీ కార్మికులు సంబరాలు చేసుకుంటున్నారు.

August 6, 2023 / 07:16 PM IST

Employees DA: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..పెరగనున్న డీఏ

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే డీఏ పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

August 6, 2023 / 03:23 PM IST

Chandrababu: కురుక్షేత్ర యుద్ధం మొదలైంది..ఎవరినీ వదలిపెట్టను: చంద్రబాబు

వైసీపీ నేతలు, పోలీసులపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో అన్ని వ్యవస్థల్నీ సీఎం జగన్ నాశనం చేసేశారని మండిపడ్డారు.

August 5, 2023 / 07:52 PM IST

CM KCR మరో కీలక నిర్ణయం..? ఆర్డీవో వ్యవస్థ కూడా రద్దు..?

తెలంగాణ రాష్ట్రంలో ఆర్డీవో వ్యవస్థను కూడా రద్దు చేయాలని కేసీఆర్ ప్రభుత్వం భావిస్తోందట. దీనికి సంబంధించి కొద్దీ రోజుల్లో ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

August 5, 2023 / 06:03 PM IST

VijayasaiReddy: లాయర్ ఫీజులు కట్టలేక తలపట్టుకుంటున్న విజయసాయిరెడ్డి!

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ ట్రోల్స్ చేస్తోంది. లాయర్లకు ఇచ్చే ఫీజుల విషయం గురించి విజయసాయిరెడ్డి పార్లమెంట్‌లో ప్రసంగించారు. ఈ తరుణంలో ఆయన వ్యాఖ్యలను టీడీపీ ట్రోల్స్ చేయడం చర్చనీయాంశమైంది.

August 5, 2023 / 05:22 PM IST

KTR ఏందీ, అప్పుడు అలా, ఇప్పుడు ఇలానా..? ఆర్ఎస్పీ అటాక్

చెప్పేవి శ్రీరంగనీతులు.. కానీ చేసేవి మాత్రం అందుకు విరుద్దం అంటున్నారు తెలంగాణ బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ భూములు అమ్మొద్దని ప్లకార్డు పట్టుకొని కేటీఆర్ ఆందోళన చేసిన పిక్ ఒకటి షేర్ చేశారు.

August 5, 2023 / 05:04 PM IST

Alluarjun: ఎన్నికల ప్రచారంలోకి అల్లుఅర్జున్..మామ కోసం గట్టి ప్లాన్!

టాలీవుడ్ హీరో అల్లుఅర్జున్ తెలంగాణలో ఎన్నికల క్యాంపెయిన్‌లో పాల్గొనబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. తమ మామ చంద్రశేఖర్ రెడ్డి కోసం నాగార్జున సాగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ తరపున బన్నీ ప్రచారం చేపట్టనున్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు.

August 5, 2023 / 03:46 PM IST

Minister పెద్దిరెడ్డిని బర్తరఫ్ చేయండి, గవర్నర్‌ను కోరిన టీడీపీ

పుంగనూర్ ఘర్షణకు కారణం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని టీడీపీ నేతలు అంటున్నారు. అతనిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని గవర్నర్‌ను కలిసి విన్నవించారు.

August 5, 2023 / 02:56 PM IST

Revanth reddy: ల్యాండ్ స్కాంతో కేసీఆర్ లక్ష కోట్లు దోచుకుండు..మహారాష్ట్రకు పోయి

తెలంగాణలో వర్షాల కారణంగా అనేక మంది ప్రజలు ఇబ్బంది పడుతుంటే సీఎం కేసీఆర్(KCR) మాత్రం మహారాష్ట్రకు వెళ్లారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(revanth reddy) వ్యాఖ్యానించారు. మరోవైపు కేసీఆర్ రాష్ట్రంలో వేల ఎకరాలు భూకబ్జా చేసి లక్షల కోట్ల రూపాయలు లూటీ చేశారని ఆరోపించారు. ఇలాంటి దోపిడీ నేతలకు ప్రజలు బుద్ది చెప్పాలని రేవంత్ అన్నారు.

August 5, 2023 / 11:38 AM IST

Kuppamలో రెచ్చిపోయిన మూకలు, ఆర్టీసీ బస్సుపై దాడి, అద్దాలు ధ్వంసం

పుంగనూర్ ఘర్షణలు కుప్పానికి పాకాయి. అక్కడ ఆర్టీసీ బస్సును వైసీపీ శ్రేణులు ధ్వంసం చేశారని తెలిసింది. బస్సుపై దాడి జరిగిన సమయంలో అందులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు.

August 5, 2023 / 10:51 AM IST

Chandrababu and Lokesh:కు భద్రత కల్పిస్తున్నారా..ఏపీకి కేంద్రం ఆదేశం

ఏపీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(chandrababu naidu), ఆయన కుమారుడు నారా లోకేష్‌(nara lokesh)లకు భద్రత కల్పించిన వివరాలను సమర్పించాలని కేంద్ర హోంశాఖ శుక్రవారం ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అసలు భద్రత కల్పిస్తున్నారా లేదా అంటూ ప్రశ్నిచింది.

August 5, 2023 / 09:39 AM IST

MLA: ఆలయ భూములు కబ్జా చేసిన ఎమ్మెల్యే..హైకోర్టు నోటీసులు !

పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఏకంగా ఆలయ భూములపై కన్నేశారు. అంతటితో ఆగకుండా తన పేరు మీద చేయించుకొని దేవుడికే అన్యాయం చేశారు. ఈ విషయం కోర్టుకు చేరడంతో ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.

August 5, 2023 / 08:58 AM IST

Sajjala : అధికారం కోసం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారు..సజ్జల షాకింగ్ కామెంట్స్

గొడవ చేయడానికే టీడీపీ అధినేత చంద్రబాబు పుంగనూరులో పర్యటించారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు

August 4, 2023 / 08:01 PM IST

YCP MLA బర్త్ డే.. రోడ్డు మీద రికార్డింగ్ డ్యాన్స్‌లు

బాపట్ల వైసీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి బర్త్ డే వేడుకల కోసం రోడ్డు మీద రికార్డింగ్ డ్యాన్స్‌లు ఏర్పాటు చేశారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

August 4, 2023 / 08:00 PM IST

Chandrababu పుంగనూరు పర్యటన హై టెన్షన్, టీడీపీ- వైసీపీ శ్రేణుల పరస్పర దాడులు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పుంగపూర్ పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. టీడీపీ- వైసీపీ శ్రేణుల పరస్పర దాడులతో హైటెన్షన్ నెలకొంది.

August 4, 2023 / 07:19 PM IST