మణిపూర్(Manipur)లో శాంతిని నెలకొల్పాలని కోరుతూ 21 మంది ప్రతిపక్షాల ఇండియా(INDIA) కూటమి సభ్యులు ఆదివారం మణిపూర్ గవర్నర్ అనుసూయ ఉయికేకు మెమోరాండం(memorandum) సమర్పించారు.
తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు ఆదివారం జరగనున్నాయి. మధ్యాహ్నం 3 గంటల వరకూ ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు.
తెలంగాణలో వరదల వల్ల 30 మంది వరకూ చనిపోయినా సీఎం కేసీఆర్ సర్కార్ పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లకు సోమవారం కాంగ్రెస్ నేతలందరూ తద్దినం పెట్టాలని సూచించారు.
బ్రో సినిమాలో డ్యాన్స్ ఎవరిని అనుకరించింది కాదని.. పవన్ కళ్యాణ్ ఎలాంటి వాడో మీకు తెలియదని కమెడీయన్ పృథ్వీ అంటున్నాడు. మంత్రి అంబటి రాంబాబుపై పోటీ చేసి చిత్తుగా ఓడిస్తానని తెలిపారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి గురించి ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంది. ఇటీవల సోనియా గాంధీ ఇంటికి వచ్చిన హర్యానా మహిళ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు.
బ్రో మూవీలో నటుడు ఫృథ్వీ డ్యాన్స్ మంత్రి అంబటి రాంబాబు సంక్రాంతి సంబరాల్లో చేసిన డ్యాన్స్ మాదిరిగా ఉంది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ మంత్రి అంబటి ట్వీట్ చేశారు. ఓడినోడికి కాళరాత్రి అని కౌంటర్ అటాక్ చేశారు.
సినీయర్ కాంగ్రెస్ నేత కుమారుడు తన భార్యను చంపి గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. కానీ యువతి తల్లిదండ్రులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోస్ట్మార్టం నిర్వహించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
2024 లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ నేతృత్వంలో భారత్ జోడో యాత్ర 2(Bharat Jodo Yatra 2)ను నిర్వహించేందుకు కాంగ్రెస్(congress) నేతలు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే ఈ పాదయాత్ర సెప్టెంబర్ మాసంలో మొదలు కానున్నట్లు తెలిసింది.
తెలంగాణాలో జులై 22 నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో జనాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ వానలతో రాష్ట్రం మొత్తం అతలాకుతలమైంది. ఈ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో 19 మందికిపైగా మరణించారు.