• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »పాలిటిక్స్

Chandrababu: మద్యం ధరలు తగ్గిస్తాం

ఆంధ్రప్రదేశలో అమలులో ఉన్న మద్యం విక్రయాలపై ప్రతిపక్ష నేత చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే మద్యం ధరలు తగ్గిస్తామని చెప్పారు.

August 1, 2023 / 05:17 PM IST

Revanth Reddy: తెలంగాణ ప్రజలకు కేసీఆర్ తీవ్ర అన్యాయం

కేసీఆర్ తెలంగాణ ప్రజలను గాలికి వదిలేసి దేశరాజకీయాలు చేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

August 1, 2023 / 03:56 PM IST

CM KCR రైతు హంతకుడు.. కోమటిరెడ్డి హాట్ కామెంట్స్!

సీఎం కేసీఆర్‌పై ఎంపీ కోమటిరెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు

August 1, 2023 / 03:39 PM IST

Vizagలో ఇనార్బిట్ మాల్‌కు సీఎం జగన్ శంకుస్థాపన

ఇనార్బిట్ మాల్ ఏర్పాటుతో విశాఖ రూపు రేఖలు పూర్తిగా మారిపోతాయని ఏపీ సీఎం జగన్ అన్నారు.

August 1, 2023 / 01:43 PM IST

Hyderabad:కు బుల్లెట్ ట్రైన్ వస్తుందోచ్!

హైదరాబాద్‌(hyderabad) ప్రజలకు త్వరలో గుడ్ న్యూస్ రాబోతోంది. ఎందుకంటే ఇప్పటికే మెట్రో ట్రైన్ ప్రాజెక్టుతో బిజీగా మారిన ఈ నగరానికి బుల్లెట్ ట్రైన్(Bullet train) కూడా రానుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఆ దిశగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ముంబై, బెంగళూరులను కనెక్ట్ చేస్తు ఏర్పాటు చేసేందుకు అంచనా వేస్తున్నట్లు వెల్లిడించారు.

August 1, 2023 / 11:44 AM IST

Haryana Violence: ఐదుగురు మృతి, 50 మందికి గాయాలు

హర్యానాలోని నుహ్‌(Nuh district)లో సోమవారం సాయంత్రం జరిగిన మతపరమైన ఊరేగింపులో దుండగుల వర్గాలు(Haryana Violence) రాళ్లు రువ్వుకున్నాయి. ఈ క్రమంలో పలువురు కార్లకు నిప్పంటించడంతో 50 మందికి పైగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో మరణించిన వారి సంఖ్య మంగళవారం ఉదయం నాటికి ఐదుకు చేరుకుందని పోలీసులు పేర్కొన్నారు.

August 1, 2023 / 11:30 AM IST

Love Marriage: లవ్ మ్యారేజ్ లకు పేరెంట్స్ పర్మిషన్ తప్పనిసరి!

ప్రస్తుత కాలంలో ఏ రాష్ట్రంలో చూసినా ప్రేమ వివాహాలు ఎక్కువగానే జరుగుతున్నాయి. ఈ క్రమంలో అనేక మంది పేరెంట్స్ అలాంటి పెళ్లిళ్లను అంగీకరించడం లేదు. ఇలాంటి నేపథ్యంలో తమ రాష్ట్రంలో ప్రేమ వివాహాలకు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేయాలని భావిస్తున్నట్లు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కీలక వ్యాఖ్యలు చేశారు.

August 1, 2023 / 10:38 AM IST

Srinivas Goud: మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై కేసు నమోదు చేయాలి

మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే, మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌(srinivas goud)పై కేసు నమోదు చేయాలని నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టు పోలీసులను ఆదేశించింది. ఎన్నికల అఫిడవిట్ విషయంలో ట్యాంపరింగ్ కు పాల్పడ్డారని తెలిపింది.

August 1, 2023 / 09:59 AM IST

One rupee కమీషన్ తీసుకొంటే.. రాజకీయాల నుంచి తప్పుకుంటా : నితిన్ గడ్కరీ

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సోమవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

July 31, 2023 / 09:42 PM IST

CMKCR : తెలంగాణ కేబినెట్ కీలక పలు నిర్ణయలు .. హైదరాబాద్‌లో మెట్రో విస్తరణ

తెలంగాణ కేబినెట్ సమావేశంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వంలో టీఎస్ఆర్టీసీని విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

July 31, 2023 / 08:52 PM IST

Telangana ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రకటించింది.

July 31, 2023 / 08:15 PM IST

Chandrababuతో మంచు మనోజ్ దంపతుల భేటీ.. టీడీపీలో చేరిక..?

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో మంచు మనోజ్ దంపతులు భేటీ అయ్యారు.

July 31, 2023 / 07:34 PM IST

Jagan చూస్తున్నావా.. చెప్పుతో కొట్టుకున్న టీడీపీ కౌన్సిలర్

తాను కౌన్సిలర్‌గా గెలిచి 30 నెలలు అవుతున్న.. వార్డులో అభివృద్ధి పనులు ఏమి చేయలేదని కౌన్సిలర్ రామరాజు తానే చెప్పుతో కొట్టుకున్నాడు.

July 31, 2023 / 03:32 PM IST

Anju పెళ్లి అంతర్జాతీయ కుట్ర: మధ్యప్రదేశ్ మంత్రి

పాకిస్థాన్ వెళ్లి, నస్రుల్లాను పెళ్లి చేసుకున్న అంజూ వ్యవహారం అంతర్జాతీయ కుట్ర అని మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా అన్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని తెలిపారు.

July 31, 2023 / 02:13 PM IST

Kishan Reddy: రాష్ట్రం వద్ద కేంద్ర విపత్తు నిధులు రూ.900 కోట్లు ఉన్నయ్

తెలంగాణ ప్రభుత్వం వద్ద ఉన్న 900 కోట్ల రూపాయల రాష్ట్ర విపత్తు సహాయ నిధిని వినియోగించాలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేశారు. ఈ నిధుల్లో కేంద్ర ప్రభుత్వ వాటానే 75 శాతం ఉన్నట్లు స్పష్టం చేశారు. ఈ క్రమంలో గల్లంతైన బాధితుల కుటుంబాలకు రూ.4 లక్షలు అందజేయనున్నట్లు హామీ ఇచ్చారు.

July 31, 2023 / 07:23 AM IST