నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్కు వ్యతిరేకంగా బీజేపీ నేతలు రాష్ట్ర కార్యాలయంలో ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ సచివాలయం వద్ద కానిస్టేబుల్ అభ్యర్థులు తీవ్ర నిరసన తెలిపారు. తమ డిమాండ్ను వినిపిస్తూ వారు ఆందోళన చేపట్టారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తడబడ్డారు. కుప్పం నుంచి వైసీపీ అభ్యర్థి భరత్ను గెలిపించాలని.. ఆయన గెలిస్తే సీఎం అవుతారని కామెంట్స్ చేశారు.
మణిపూర్ హింసపై ప్రధాని మోడీ సమాధానం చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇందుకోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మాన నోటీసు ఇచ్చాయి.
నారా లోకేష్, పవన్కల్యాణ్లతోపాటు చంద్రబాబు నాయుడు ప్రవర్తన ప్రజలకు తెలియజేసేందుకే తాను ‘అల్లుడు సుద్దులు’ పుస్తకం రాశానని లక్ష్మీ పార్వతి తెలిపారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
కురుస్తున్న వర్షాల నేపథ్యంలో పాఠశాలలకు సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం. వాతావరణశాఖ హెచ్చరికలతో మరోసారి విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. దీనిపై అనేక మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిసారీ ఇలా సెలవులు ఇస్తే విద్యార్థుల చదవుల పరిస్థితి ఎంటని ప్రశ్నిస్తున్నారు.
వైసీపీని వీడనని.. జనసేన పార్టీలో చేరబోనని మాజీమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పష్టంచేశారు.
సీఎం కేసీఆర్ ఉద్యోగులను వేధిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో వారు తగిన బుద్ది చెబుతారని అన్నారు.
వివేకా హత్య కేసులో అనుమానాలు ఓ వైపు ఉంటే.. దర్యాప్తు మరోలా సాగిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్కు హైకోర్టులో చుక్కెదురైంది. తన ఎన్నికను సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్కు విచారణ అర్హత లేదని కోరగా, ధర్మాసనం తిరస్కరించింది.
మణిపూర్ రగిలిపోతుంది. రిజర్వేషన్ల కోసం రెండు వర్గాల గొడవలోకి.. శరణార్థులు ప్రవేశించారని తెలిసింది. 718 మంది సరైన ధృవపత్రాలు లేకుండా దేశంలోకి వచ్చి.. గొడవలకు కారణం అని తెలిసింది.
జర్నలిస్ట్ మూర్తి దర్శకత్వంలో నారా రోహిత్ హీరోగా ప్రతినిధి2 సినిమా ప్రకటించిన తరువాత తెరపైకి అనేక విషయాలు చర్చనీయాంశం అవుతున్నాయి. ఇది కచ్చితంగా ఏపీ రాజకీయాలను ఉద్దేశించే తెరకెక్కించనున్నారని ఆరోపణలు మొదలయ్యాయి.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేసింది.
లోక్సభలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై ప్రతిపక్షాల కూటమి భారత్(india alliance) అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కుప్పగా మారిందని విపక్షాలు విమర్షస్తున్నాయి. సౌత్ ఇండియాలో రుణాలు తీసుకోవడంలో కేసీఆర్ ప్రభుత్వం నెం 1 స్థానంలో ఉందని నిర్మల సీతారామన్ పార్లమెంట్లో స్పష్టం చేశారు.