తెలంగాణలోని శేరిలింగంపల్లి BRS ఎమ్మెల్యే అరికపూడి గాంధీ(arekapudi gandhi)కి గట్టి షాక్ తగిలింది. అరికపూడితోపాటు పోలీసులకు కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే ఓ ల్యాండ్ వివాదం కేసులో ఈ మేరకు ధర్మాసనం నోటీసులు పంపించింది.
తెలంగాణ యంగ్ అండ్ డైనమిక్ లీడర్, బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఐటీ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఆయన బర్త్డే ను ఘనంగా నిర్వహిస్తున్నారు. కానీ కేటీఆర్ మాత్రం ఆవేవి వద్దంటున్నారు.
కేంద్రం నిర్ణయంతో దేశంలో ఆకలి బాధలు పెరుగనున్నాయి. బియ్యం కొరత ఉందని చెప్పడంతో మార్కెట్ లో రేట్లు పెరుగుతున్నాయి. తెలంగాణ మిల్లుల్లో ఉన్న బియ్యం తీసుకోండి అంటే గోదాములు ఖాళీగా లేవు అంటుంది.
దూరదృష్టి కలిగిన నేత, రాజకీయవేత్త రామచంద్ర యాదవ్(ramachandra yadav) ఏపీ(AP)లో సంచలనం సృష్టించబోతున్నారు. ఈరోజు(జులై 23న) గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో ప్రజా సింహగర్జన బహిరంగ సభలో నూతన రాజకీయ పార్టీని ప్రకటించబోతున్నారు. మరోవైపు ఈ పార్టీ ప్రకటన గురించి ఏపీవ్యాప్తంగా రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.