తెలంగాణలోని శేరిలింగంపల్లి BRS ఎమ్మెల్యే అరికపూడి గాంధీ(arekapudi gandhi)కి గట్టి షాక్ తగిలింది. అరికపూడితోపాటు పోలీసులకు కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే ఓ ల్యాండ్ వివాదం కేసులో ఈ మేరకు ధర్మాసనం నోటీసులు పంపించింది.
కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
వీఆర్ఏలను ప్రభుత్వ శాఖల్లోకి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది. చదువును బట్టి పోస్టింగ్, పే స్కేల్ ఇవ్వనుంది.
డోర్నకల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ ఇటీవల వరుస వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉంటూ వస్తున్నారు.
ఐఏఎస్ ఆఫీసర్ స్యీతా సబర్వాల్ ట్వీట్కు తాజాగా.. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కౌంటర్ ఇచ్చారు.
సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు తీరు ఏరు దాటాక తెప్ప తగలేయడం మాదిరిగా ఉందని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు.
తెలంగాణ యంగ్ అండ్ డైనమిక్ లీడర్, బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఐటీ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఆయన బర్త్డే ను ఘనంగా నిర్వహిస్తున్నారు. కానీ కేటీఆర్ మాత్రం ఆవేవి వద్దంటున్నారు.
నేడు ఏపీ సీఎం జగన్ గుంటూరులో పర్యటించనున్నారు. వెంకటపాలెంలో 47,037 ఇళ్ల నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు.
కేంద్రం నిర్ణయంతో దేశంలో ఆకలి బాధలు పెరుగనున్నాయి. బియ్యం కొరత ఉందని చెప్పడంతో మార్కెట్ లో రేట్లు పెరుగుతున్నాయి. తెలంగాణ మిల్లుల్లో ఉన్న బియ్యం తీసుకోండి అంటే గోదాములు ఖాళీగా లేవు అంటుంది.
తెలంగాణలో వీఆర్ఎ వ్యవస్థను రద్ధు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు.
ఏపీలో మరో రాజకీయ పార్టీ ఏర్పాటైంది. వ్యాపారవేత్త రామచంద్ర యాదవ్ తన పార్టీ పేరు భారత చైతన్య యువజన పార్టీగా ప్రకటించారు.
దూరదృష్టి కలిగిన నేత, రాజకీయవేత్త రామచంద్ర యాదవ్(ramachandra yadav) ఏపీ(AP)లో సంచలనం సృష్టించబోతున్నారు. ఈరోజు(జులై 23న) గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో ప్రజా సింహగర్జన బహిరంగ సభలో నూతన రాజకీయ పార్టీని ప్రకటించబోతున్నారు. మరోవైపు ఈ పార్టీ ప్రకటన గురించి ఏపీవ్యాప్తంగా రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
రాజస్థాన్లో రాజకీయాలు మరింతగా వెడెక్కాయి. ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్ మంత్రి రాజేంద్ర గూఢాను పదవి నుండి తొలగించారు.
ఈటల రాజేందర్తో సమావేశం తరువాత గోషామహల్ అసెంబ్లీసీటు నాకే అని స్పష్టం చేసిన విక్రమ్ గౌడ్. రాజాసింగ్ ఇంటికి వెళ్లి మద్దతు కూడా అడుగుతా అంటున్నారు.
ఏపీలో యధేచ్ఛగా బోగస్ ఓట్లు నమోదు చేస్తున్నారని, అర్హులైన వారి ఓట్లను తొలగిస్తున్నారని టిడిపి నేతలు ఆరోపించున్నారు