గద్వాల జిల్లాలో బీఆర్ఎస్కు షాక్ తగిలింది. జడ్పీ చైర్పర్సన్ సరిత పార్టీకి రాజీనామా చేశారు.
కర్ణాటక అసెంబ్లీలో హైడ్రామా నడిచింది నిరసన చేపట్టిన 10 మంది ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెన్షన్ చేశారు
సీఎం కేసీఆర్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నుంచి పోటీ చేయడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసంలో భేటీ అయ్యారు
బీజేపీ కార్యకర్తలు, కార్పోరేటర్పై అధికార బీఆర్ఎస్ తప్పుడు కేసులు బనాయించిందని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు
పవన్ కల్యాణ్ దళపతి కాదు, దళారి అన్న ఏపీ మంత్రి రోజా పవన్ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని వ్యాఖ్యలు పవన్ మీడియా ముందు హీరో, రాజకీయాల్లో జీరో అని వెల్లడి చంద్రబాబు కోసం ఢిల్లీలో దళారిగా మారారని వ్యాఖ్య
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హైదరాబాద్ నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతల భేటీ. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎన్టీఏ సమావేశంలో పాల్గొనడానిక ఢిల్లీ వెళ్లిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాబోవు లోక్ సభ ఎన్నికల్లో జనసేన పార్టీ పొత్తు విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు.
2024లో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని ఓడించేందుకు కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సహా 25కి పైగా పార్టీలు ఒకే వేదికపైకి వచ్చాయి. కర్ణాటక రాజధాని బెంగళూరులో మహాకూటమి పేరు ఖరారైన ఈ పార్టీల సమావేశం జరుగుతోంది.
కోకాపేటలో ఎకరం రూ. 50 కోట్లు విలువ చేసే భూమిని బీఆర్ఎస్ కు కేవలం రూ. 3.41 కోట్లకే కేటాయించిన విషయంలో ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ దాఖలు పిటిషన్ పై నేడు కోర్టులో విచారణ జరిగింది.
కాంగ్రెస్ పార్టీకి ప్రధాన మంత్రి పదవిపై ఆసక్తి లేదని ప్రజా ప్రయోజానల కోసమే పోరాడుతుంది అని బెంగళూరు ప్రతిపక్షసమావేశంలో జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మంగళవారం కీలక పరిణామం చోటుచేసుకుంది.
గుజరాత్ కోర్టు విధించిన రెండెళ్ల శిక్షను నిలివేయాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వేసిన పిటిషన్ను విచారించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది.
పొద్దున్నే మద్యం తాగేవారిని తాగుబోతులు అంటే సహించేది లేదని రాష్ట్ర ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ మంత్రి ముత్తుసామి పేర్కొన్నారు.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు బీజేపీ మరో షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.