తిరుపతికి చేరుకున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. భారీ ర్యాలీతో జిల్లా ఎస్పీని కలిసి శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్ పై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం ఇచ్చారు.
బోనాల పండుగ సందర్భంగా ఫ్లెక్సీలో ఫోటో పెట్టలేదని అనుచరులతో కలిసి పోలీసుల సమక్షంలోనే జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ పార్టీ(BRS party) ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అరాచకం సృష్టించారు. అదే పార్టీకి చెందిన కార్యకర్తతోపాటు అతని ఫ్యామిలీపై దాడి చేశారు. ఆ క్రమంలో సీసీ కెమెరాల్లో రికార్డైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(revanth reddy) బీఆర్ఎస్ నేతలు, మంత్రులకు సవాల్ విసిరారు. రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తున్నట్లు నిరూపిస్తే ఆ నియోజకవర్గాల్లో ఓట్లు అడగబోమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అందుకు సిద్ధమా అంటూ ఛాలెంజ్ చేశారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇన్స్టాగ్రామ్లో మొదటి పోస్ట్ చేశారు. సినీ ప్రముఖులతో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ పవన్ ఓ నోట్ రాసుకొచ్చారు. ప్రస్తుతం పవన్ షఏర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చే ఉచిత కరెంట్ విషయంలో మాట్లాడిని మాటలను వెనక్కి తీసుకొని రైతులకు సారీ చెప్పాలని బీఆర్ఎస్ మంత్రులు నిరంజన్ రెడ్డి, జగదీశ్ రెడ్డి మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. మరోవైపు రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ కాస్తా రైతులకు అనుకూలంగా మారింది.