ఏపీలో జూలై 25న విద్యాసంస్థల బంద్ ప్రకటిస్తూ విద్యార్థి సంఘం నేతలు ప్రకటన చేశారు. ప్రైవేట్, ప్రభుత్వ విద్యాసంస్థల్లోని సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్లతో ఈ బంద్ చేస్తున్నట్లు వెల్లడించారు.
తిరుపతి వెంకటగిరిలో చేనేత నేస్తం పథకం కింద సీఎం జగన్ నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా వాలంటీర్ వ్యవస్థను తప్పు పడుతూ వ్యాఖ్యలు చేస్తున్న జనసేన అధినేత పవన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో వాలంటీర్ వ్యవస్థపై మాటల యుద్ధం సాగుతోంది. అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఇటు సీఎం జగన్ మధ్య జోరుగా చర్చ నడుస్తోంది. ఇటువంటి తరుణంలో వాలంటీర్కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది నిజమో, కాదోనని మరికొందరు సందేహిస్తున్నారు.
చంద్రబాబుకు పవన్ కల్యాణ్ వాలంటీర్ గా పనిచేస్తున్నాడని సీఎం జగన్ వ్యాఖ్యలు తిరుపతి జిల్లా వెంకటగిరిలో వైఎస్ఆర్ నేతన్న నేస్తం కార్యక్రమంలో భాగంగా పేర్కొన్నారు ప్రజలకు మంచి చేస్తున్న వ్యవస్థను అవమానించొద్దని సీఎం సూచన వివక్షకు చోటులేకుండా పథకాలు అందజేస్తున్నట్లు జగన్ వెల్లడి వాలంటీర్లు అంటే మన పక్కింటి పిల్లలేనని వెల్లడి వాలంటీర్ల గురించి సంస్కారం కోల్పోయి కొంత మంది మాట్లాడుతున్నారని వ్యాఖ్య వాలంట...
కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణలో సరికొత్త వ్యూహ రచనతో ముందుకు సాగుతోంది. రేవంత్ రెడ్డి సారధ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రకటన చేసింది. 26 మందితో కూడిన ఈ కమిటీ గెలుపే లక్ష్యంగా పనిచేయనుంది.
ఏపీలో వాలంటీర్ల వ్యవస్థపై పవన్ కళ్యాణ్(Pawan kalyan) చేసిన వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వం(AP Government) చర్యలకు సిద్ధమైంది. ఈ క్రమంలో గురువారం ఈ మేరకు జీవో(GO) జారీ చేసింది.
మణిపూర్లో జరుగుతున్న అల్లర్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఒక తెగకు సంబంధించిన ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వారికి మరణశిక్ష ఉంటుందని రాష్ట్ర సీఎం బీరేన్ సింగ్ తెలిపారు.
ఇళ్ల నిర్మాణాలకు కేంద్రం ఇచ్చింది ఏమి లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వస్తానంటే నేనే వెళ్లి స్వయంగా డబుల్ బెడ్రూం ఇళ్లను చూపిస్తానని అంటున్న మంత్రి తలసాని ఒక్కో ఇంటికి అయిన ఖర్చు రూ.8.6 లక్షలని వెల్లడి డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ ఆలస్యమైందని, త్వరలోనే పంపిణీ చేస్తామని చెప్పిన తలసాని అన్ని హంగులతో డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించామని పేర్కొన్న తలసాని బీజేపీ నేత...
శంషాబాద్ నుంచి బాటసింగారం వెళుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. తాను ఏమి టెర్రరిస్టును కాదని, తనను ఎందుకు అడ్డుకుంటారని పోలీసులను నిలదీశారు. ఆ క్రమంలో కిషన్ రెడ్డితోపాటు ఎమ్మెల్యే రఘునందన్ రావు, పలువురు బీజేపీ నేతలు కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం తెలంగాణ ప్రభుత్వానికి వందల క...
ఆంధ్రప్రదేశ్ అప్పులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి(Purandeswari) చేసిన ఆరోపణలపై శ్వేతపత్రం రిలీజ్ చేయాలని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్(gudivada Amarnath) డిమాండ్ చేశారు.