• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »పాలిటిక్స్

80 thousand cops ఏం చేస్తున్నారు.. అమృత్ పాల్ సింగ్ తప్పించుకోవడంపై కోర్టు ఆగ్రహాం

80 thousand cops:ఖలిస్థాన్ వేర్పాటువాద నేత, వారిస్ పంజాబీ డే చీఫ్ అమృతపాల్ సింగ్‌ (Amritpal Singh) పోలీసుల కళ్లు గప్పి తప్పించుకున్నారు. ఈ ఘటనపై హర్యానా హైకోర్టు ఆగ్రహాం వ్యక్తం చేసింది. 80 వేల మంది పోలీసులు (80 thousand cops) ఏం చేస్తున్నారు అని ప్రశ్నించింది. ఇంత మంది ఉండగా.. ఆయన ఎలా తప్పించుకున్నారని ధర్మాసనం అడిగింది. ఇదీ ముమ్మాటికీ పోలీసుల నిఘా వైఫల్యమేనని స్పష్టంచేసింది.

March 21, 2023 / 03:38 PM IST

Amruta Fadnavis blackmail case: కూతురు తర్వాత… ఘరానా బూకీ అరెస్ట్

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి (Maharashtra Former Chief Minister) దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి (devendra fadnavis wife) అమృత ఫడ్నవీస్ (Amruta Fadnavis)ను డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేసిన కేసులో కీలక నిందితుడు అనిల్ జైసింఘానీని పోలీసులు అరెస్ట్ చేశారు.

March 21, 2023 / 03:04 PM IST

Kcr ఇప్పుడు గుర్తుకొచ్చరా? కార్యకర్తలకు ఆత్మీయ సందేశంపై షర్మిల విసుర్లు

YS Sharmila:తెలంగాణ సీఎం కేసీఆర్‌పై (cm kcr) వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల ఆగ్రహాం వ్యక్తం చేశారు. కేసీఆర్ నిన్న కార్యకర్తలకు ఆత్మీయ సందేశం ఇచ్చిన సంగతి తెలిసిందే. దానికి షర్మిల ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు.

March 21, 2023 / 03:02 PM IST

R.S Praveen Kumar ప్రభుత్వాలు మా ఫోన్లు హాక్ చేస్తున్నాయ్..

RS Praveen Kumar : ప్రభుత్వాలు మా ఫోన్లు హాక్ చేస్తున్నాయని RS ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేసారు... అందరి తెలంగాణ కొందరి తెలంగాణగా మారిపోయింది అని ఆరోపించారు .. నిరుద్యోగ సమస్య ఎంతో తీవ్రంగా ఉందని మండిపడ్డారు ... ఢిల్లీ లో తెలంగాణ బిడ్డలు అవస్థలు పడుతున్నారని ,తన బిడ్డ కోసం మంత్రులను ,అధికారులను పంపారాని అన్నారు ...

March 21, 2023 / 02:54 PM IST

Kejriwal : 70ఏళ్లలో ఇలా ఎప్పుడూ జరగలేదు.. మోదీకి కేజ్రీవాల్ లేఖ

Kejriwal : ప్రధాని నరేంద్రమోదీకి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ లేఖ రాశారు. రాష్ట్ర బడ్జెట్ నిలిపివేయడం పై కేజ్రీవాల్ లేఖలో పేర్కొన్నారు. 75 ఏండ్ల చరిత్రలో రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశ పెట్టకుండా నిలిపివేయం ఇదే తొలిసారి అని ఆయన అన్నారు. ఢిల్లీలో తమ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టకుండా కేంద్రం అడ్డుకుంటోందని ఆయన లేఖలో ఆరోపించారు.

March 21, 2023 / 02:13 PM IST

Delhi Excise Policy Case: నా 10 ఫోన్లు ఇచ్చేస్తున్నా.. ఈడీకి కవిత లేఖ

భారత రాష్ట్ర సమితి నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం ఈడీకి లేఖ రాశారు. ఈ మేరకు ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేంద్రకు లేఖ రాశారు. తాను విచారణకు పూర్తిగా సహకరిస్తున్నట్లు వెల్లడించారు. ఈడీ ఆరోపించిన తన 10 ఫోన్లను ఈఎంఈఐ నెంబర్లతో సహా జమ చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు.

March 21, 2023 / 02:37 PM IST

MLC Kavitha: ఈడీ ఆఫీసుకు చేరిన కవిత..మీడియాకు ఫోన్స్ చూపించిన ఎమ్మెల్సీ

బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) కొద్దిసేపటి క్రితం ఈడీ(ED) ఆఫీసుకు చేరుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi Liquor scam) కేసులో ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత మూడోసారి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని సీఎం కేసీఆర్(CM KCR) నివాసం నుంచి ఆమె ఈడీ ఆఫీసుకు బయల్దేరి వెళ్లారు. ఈడీ ఆఫీసులోకి వెళ్లే ముందు ఆమె తన రెండు ఫోన్లను మీడియా ముందు ఉంచారు. ప్రజలకు అభివాదం చేశాక ఆమె తన మొబైల్స్ ను అందరికీ...

March 21, 2023 / 12:13 PM IST

Jagananna Gorumudda: నేటి నుంచి ‘జగనన్న గోరుముద్ద’లో మరో పోషకాహారం

ఏపీ వ్యాప్తంగా 44,392 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో నేటి నుంచి మరో పోషకాహారాన్ని(Nutritious Food) ఏపీ సర్కార్ అందించనుంది. ఈ పాఠశాలల్లో చదువుతున్న 37,63,698 మంది విద్యార్థులకు రాగి జావ(Ragi java)ను అందించే కార్యక్రమాన్ని మంగళవారం సీఎం జగన్(CM Jagan) లాంఛనంగా ప్రారంభించారు. దీని కోసం ప్రత్యేకంగా రూ.86 కోట్ల అదనపు వ్యయాన్ని కేటాయించారు. ఈ కార్యక్రమాన్ని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ ప్రార...

March 21, 2023 / 11:46 AM IST

Bandla Ganesh: జగన్‌కు జై కొడుతున్న‌ పవన్ ఫ్యాన్స్‌..బండ్ల గణేష్ షాకింగ్ కామెంట్స్

పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అంటే విపరీతంగా ఇష్టపడే ఆయన స్నేహితుడు ఆలీ(Ali) జగన్(Jagan) పార్టీ చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆలీ ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు ఆలీ బాటలోనే మరో పవన్ కళ్యాణ్ భక్తుడు బండ్ల గణేష్ చేరారు. పవన్ అంటే పడి చచ్చే బండ్ల గణేష్(Bandla Ganesh) తాజాగా ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఏపీలో జగన్ పాలన బావుందన్న ఆయన టీడీపీ, జనసేన(TDP-Janase...

March 21, 2023 / 09:18 AM IST

Mlc Kavitha: నేడు మరోసారి ఈడీ ముందుకు ఎమ్మెల్సీ కవిత

ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi Liquor Scam) కేసులో నేడు మరోసారి బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)ను ఈడీ(ED) అధికారులు విచారణ చేయనున్నారు. దీంతో విచారణకు వెళ్లే ముందు ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. తన ఫోన్లకు సంబంధించి ఈడీ చేస్తున్న ఆరోపణలపై కవిత క్లారిటీ ఇచ్చే అవకాశం కూడా ఉంది. సోమవారం జరిగిన విచారణపై కవిత(MLC Kavitha) మీడియాతో పలు విషయాలు చెప్పే అవకాశం కూడా కనిపిస్త...

March 21, 2023 / 08:43 AM IST

Kavitha:హామ్మయ్యా.. బయటకు వచ్చిన కవిత, నవ్వుతూ ఇంటికి చేరి..

Kavitha:బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. నవ్వుతూ ఆమె కనిపించారు. తన కారులో తుగ్లక్ రోడ్డులో గల సీఎం కేసీఆర్ నివాసానాకి బయల్దేరారు. కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. దాదాపు 10.30 గంటలపాటు కవితపై ఈడీ అధికారులు ప్రశ్నలు కురిపించారు. రేపు విచారణకు రావాలని కవితను ఈడీ అధికారులు ఆదేశించారు.

March 20, 2023 / 09:37 PM IST

MLC Kavitha: ముగిసిన కవిత ఈడీ విచారణ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ముగిసింది. దాదాపు పదిన్నర గంటలపాటు కవితను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈడీ ఆఫీస్ కు కవిత న్యాయవాదుల బృందం కూడా చేరుకోవడంతో పరిస్థితి తీవ్రంగా మారింది. ఈడీ ఆఫీస్ కు తెలంగాణ అడిషనల్ ఏజీ రామచంద్రరావు తో పాటు, న్యాయవాదులు గండ్ర మోహన్ రావు, సోమా భరత్ కుమార్ కూడా చేరుకున్నారు. పదిన్నర గంటల పాటు సాగిన ఈడీ విచారణ తర్వాత ఢిల్లీ పోలీసులు ఎస్కార్ట్ వాహ...

March 20, 2023 / 09:36 PM IST

ED office వద్దకు కేంద్ర బలగాలు.. హైటెన్షన్

Delhi liquor scam:ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో (Delhi liquor scam) తెలంగాణ సీఎం కేసీఆర్ (kcr) తనయ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను (kavitha) ఈడీ అధికారులు సుధీర్ఘంగా విచారిస్తున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి విచారణ కొనసాగుతూనే ఉంది. కాసేపటి క్రితం ఈడీ ఆఫీసు వద్దకు కేంద్ర బలగాలు (central forces) చేరుకున్నాయి. దీంతో హై టెన్షన్ నెలకొంది. ఏం జరుగుతుందోననే ఆందోళన ఉంది.

March 20, 2023 / 09:00 PM IST

JL exam‌పై కమిషన్‌కు హైకోర్టు కీలక ఆదేశాలు

Telangana High Court:జేఎల్ (జూనియర్ లెక్చరర్) (jl) నియామక పరీక్షకు సంబంధించి హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. పేపర్-2 ప్రశ్నాపత్రం తెలుగులోనే ఇవ్వాలని స్పష్టంచేసింది. ఈ పేపర్ ఇంగ్లీషులోనే (english) ఇవ్వాలరి కమిషన్ అనుకుంది. టీఎస్ పీఎస్సీ (tspsc) నిర్ణయాన్ని హైకోర్టు (high court) ధర్మాసనం తప్పుపట్టింది. ఇష్టానుసారంగా పరీక్షలు నిర్వహించడం సరికాదని హైకోర్టు (high court) ధర్మాసనం అభిప్రాయపడింది.

March 20, 2023 / 08:42 PM IST

Rahul Gandhi కర్ణాటకలో వరాలు.. ఉచిత విద్యుత్, గ్రాడ్యుయేట్లకు భృతి

Rahul Gandhi:కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ- కాంగ్రెస్ ఫోకస్ చేశాయి. మరోసారి అధికారం చేపట్టాలని బీజేపీ (bjp).. ఈ సారి అధికారం కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ (congress) అనుకుంటున్నాయి. ఆ మేరకు జనాలతో మమేకం అవుతున్నారు. ఈ రోజు కర్ణాటక (karnataka) బెళగావిలో రాహుల్ గాంధీ (rahul gandhi) పర్యటించారు. ప్రచారంలో భాగంగా.. కీలక ప్రకటన చేశారు.

March 20, 2023 / 08:25 PM IST