క్యూ న్యూస్ నిర్వాహకులు తీన్మార్ మల్లన్న, సుదర్శన్, ప్రముఖ జర్నలిస్ట్ తెలంగాణ విఠల్ ను రాచకొండ పోలీసులు మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం ఫీర్జాదిగూడ క్యూ న్యూస్ కార్యాలయానికి భారీగా చేరుకున్న పోలీసులు కొద్ది గంటలు వేచి చూసిన తర్వాత లోనికి ప్రవేశించి, అక్కడే ఉన్న తీన్మార్ మల్లన్న, విఠల్ లను అదుపులోకి తీసుకున్నారు. సుదర్శన్ ను ఇంటి వద్ద తీసుకున్నారు.
Kavita on mobiles:ఢిల్లీ లిక్కర్ స్కాంలో (delhi liquor scam) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (kavitha) విచారణ మూడో రోజు కొనసాగుతోంది. వివిధ అంశాలపై ఆమెను సుధీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు ఈడీ కార్యాలయానికి వచ్చే ముందు మీడియాకు కవిత (kavitha) కొన్ని మొబైల్స్ చూపించారు. సౌత్ గ్రూపును మెయింటెన్ చేసిన కవిత (kavitha) .. మొబైల్స్ (mobiles) ధ్వంసం చేశారని ఈడీ అధికారులు ఆరోపించారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో (Delhi excise policy case) భారత రాష్ట్ర సమితి నాయకురాలు (Bharat Rashtra Samithi), ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kalvakuntla Kavitha) ను ఈడీ మంగళవారం నాడు సుదీర్ఘంగా విచారించింది.
Amritpal Singh:వారిస్ పంజాబీ డే చీఫ్ అమృత్ పాల్ సింగ్ (Amritpal Singh) ఎలా పారిపోయాడు. 50 నుంచి 100 పోలీసు వాహనాలతో వెంబడించగా కనిపించకుండా ఎలా వెళ్లిపోయాడు. హర్యానా హైకోర్టు (High court) కూడా పోలీసులకు మొట్టికాయలు వేసిన సంగతి తెలిసిందే. సింగ్ పారిపోయిన ఘటనకు సంబంధించి ‘ఇండియా టుడే’ వార్తా సంస్థ ఓ వీడియో ప్లే చేసింది.
Happy Ugadi:మరికొన్ని గంటల్లో తెలుగు లోగిళ్లకు కొత్త శోభ రానుంది. బుధవారం తెలుగు నూతన సంవత్సరాది ఉగాది (Ugadi) పండగ. ఫెస్టివల్ కోసం మహిళలు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నారు. శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది సందర్భంగా ప్రముఖులు విష్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు (cm), జనసేన అధినేత పవన్ కల్యాణ్ (pawan kalyan) ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
skill scam:విపక్ష నేత చంద్రబాబు నాయుడిపై (chandrababu) ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ (venu gopala krishna) ఫైరయ్యారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్పై భారీ దోపిడి జరిగిందని ఆరోపించారు. ఇందులో చంద్రబాబు (chandrababu) తన స్కిల్ ప్రదర్శించారని సెటైర్లు వేశారు. ఈ కుంభకోణంలో చంద్రబాబు (chandrababu) ప్రధాన నిందితుడిగా చేర్చి.. అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
Telangana high court:మార్గదర్శి (margadarsi) చిట్ ఫండ్స్ నిధుల బదిలీ విషయంలో ఆ సంస్థకు తెలంగాణహైకోర్టులో (Telangana high court) ఊరట లభించింది. ఆంధ్రప్రదేశ్లో (andhra pradesh) మార్గదర్శి చిట్ ఫండ్స్ ఆఫీసుల్లో ఏపీ సీఐడీ (ap cid) ఇటీవల తనిఖీలు చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో మార్గదర్శి చైర్మన్ రామోజీరావు (ramoji rao), ఎండీ శైలాజా కిరణ్ (sailaja kiran) తెలంగాణ హైకోర్టును (high court) ఆశ్రయించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం టీడీపీ నేతల్లో మంచి కిక్ ఇచ్చింది. ఆ ఆనందాన్ని వారు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే... ఈ విషయం అధికార పార్టీ నేతలకు మింగుడుపడటం లేదు.అందుకే టీడీపీ నేతలపై విమర్శలు చేస్తున్నారు. తాజాగా.. మంత్రి రోజా కూడా ఈ విషయంపై స్పందించారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో (Delhi excise policy case) భారత రాష్ట్ర సమితి నాయకురాలు (Bharat Rashtra Samithi), ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kalvakuntla Kavitha) ను ఈడీ అధికారులు ఎనిమిది గంటలుగా విచారిస్తున్నారు.
ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ మూడు స్థానాల్లో గెలుపొందిన విషయం తెలిసిందే. కాగా... ఈ విషయంపై మంత్రి అమర్నాథ్ స్పందించారు. ఎప్పుడో ఓసారి వచ్చే గెలుపును చూసి పొంగిపోవద్దని, వచ్చే జనరల్ ఎన్నికల్లో ఇవే ఫలితాలు వస్తాయని, రావాలని కోరుకోవడం దురాశేనని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను భారత్-కెన్యా మ్యాచ్తో మంత్రి పోల్చిచెప్పారు.
Bandi sanjay:టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ అంశంలో ఆరోపణలు చేసిన విపక్ష నేతలకు సిట్ నోటీసులు ఇస్తోంది. ఇటీవల టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు నోటీసులు ఇష్యూ చేసింది. ఈ నెల 24వ తేదీన (శుక్రవారం) విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీచేసింది.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ప్రశ్నపత్రం లీకేజీ పైన తెలంగాణ రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి (Indrakaran Reddy) షాకింగ్ కామెంట్స్ చేశారు. పేపర్ లీకేజీ (Paper Leak) సర్వ సాధారణంగా జరిగేవే అంటూ దీనిని తేలిగ్గా కొట్టి పారేసే ప్రయత్నం చేశారు.
Rk roja:ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ 3 సీట్లను (seats) గెలుచుకున్న సంగతి తెలిసిందే. దీంతో వచ్చే ఎన్నికల్లో తమదే అధికారం అని.. ప్రభుత్వ వ్యతిరేకత కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. దీంతో వైసీపీ నేత, మంత్రి రోజా (roja) స్పందించారు. 3 సీట్లు (seats) గెలిస్తే చాలా? అని సెటైర్లు వేశారు. చంద్రబాబు నాయుడు (chandrababu), లోకేశ్ (lokesh) లక్ష్యంగా విమర్శలు చేశారు.
ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రానికి ప్రత్యేక హోదా (Special Status) ముగిసిన అధ్యాయమని కేంద్ర ప్రభుత్వం (Central Government) మరోసారి స్పష్టం చేసింది. 14వ ఆర్థిక సంఘం సిపార్సు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.