ఆంధ్రప్రదేశ్లోని 175 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ పోటీ చేయాలని మాజీ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని(perni nani) సవాల్ విసిరారు. అంతేకాదు ధైర్యముంటే పులివెందుల(Pulivendula)లో సీఎం జగన్(cm jagan)కు పోటీగా పవన్(pawan kalyan) లేదా చంద్రబాబు(chandrababu naidu) పోటీ చేయాలని సవాల్ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు లేవని కేసీఆర్ చేసిన కామెంట్లపై రేవంత్ రెడ్డి స్పందించారు. పచ్చి అబద్దాన్ని కూడా నిజం అనిపించేలా చెప్పడంలో మిమ్మల్ని మించిన వారు ఎవరూ లేరన్నారు.
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ వివాదంలో చిక్కుకున్నారు. ఆంధ్రా- ఒడిశా సరిహద్దు వద్ద ఉన్న ఏపీ పోలీసులపై దురుసుగా ప్రవర్తించారు. మీకు ఇక్కడేం పని ప్రశ్నించారు.
Bandi Sanjay : అధికార బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ట్విట్టర్ వేదికగా ఆయన కౌంటర్లు వేశారు. కాగా... ఆ కౌంటర్లకు బీఆర్ఎస్ పార్టీ తాజాగా.. మరో కౌంటర్ ఇచ్చింది. ప్రజలను మోసం చేయడం ఒక ఆర్ట్ అయితే.... అందులో మోదీ పికాసో అంటూ బీఆర్ఎస్ కౌంటర్ ఇవ్వడం విశేషం
ప్రగతి భవన్ మార్చ్కు వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. ప్రతిపక్షాల మద్దతు కూడగట్టేందుకు ఈ రోజు పార్టీ అధినేతలకు ఫోన్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి వైఎస్ షర్మిల ఫోన్ చేశారు.
దేశానికి లక్షల కోట్ల అప్పు పెరుగుతుంటే.. గౌతమ్ అదానీకి మాత్రం ఆస్తులు పెరుగుతున్నాయి. మనం కట్టే ప్రతి కరెంట్ బిల్లులో అదానీకి వాటా వెళ్తోంది. అదానీ నుంచి ప్రధాని మోదీకి వాటా వెళ్తోంది
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హుష్ మనీ చెల్లింపుల కేసు నేరారోపణ రుజువు అయ్యింది. దీంతో పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్ భయాందోళనకు గురయ్యారు. ఈ కేసులో ట్రంప్ దోషిగా తేలినా.. తేలకున్న హింసకు దారితీస్తుందని చెప్పారు.
Bhaskar Reddy : ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చంద్రగిరి నియోజకవర్గం వైసీపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వచ్చే ఎన్నికల్లో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీకి దూరం కానున్నారని తెలుస్తోంది. చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డికి పార్టీ టికెట్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.
నిన్న బీజేపీ నాయకుడు సత్య కుమార్ పై దాడి చేయగా.. తాజాగా నేడు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డిపై దాడికి ప్రయత్నించింది. తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) నాయకుల కార్లపై వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు.
పంజాబ్ కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్దూ ఈ రోజు పాటియాలా జైలు నుంచి విడుదల కానున్నారు. రోడ్డు పక్కన ఓ వ్యక్తితో గొడవ జరగగా.. సదరు వ్యక్తి చనిపోయిన కేసులో సిద్దుకు ఏడాది శిక్ష పడింది. జైలులో సత్ప్రవర్తన వల్లరెండు నెలల ముందుగానే విడుదల అవుతున్నారు.
మేకపాటి రాజమోహన్ రెడ్డి కుమారుడు, ఆత్మకూర్ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి పార్టీ మార్పు అంశం చర్చకు వచ్చింది. దీనిపై ఆయన స్పందించారు. తన ప్రయాణ సీఎం జగన్తోనే విక్రమ్ రెడ్డి స్పష్టంచేశారు. పార్టీ వీడేది లేదని.. పుకార్లను నమ్మొద్దని కోరారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో కొందరిపై సీఎం జగన్ సీరియస్గా ఉన్నారని హోం మంత్రి తానేటి వనిత తెలిపారు. గత నెల 14వ తేదీన మంత్రివర్గ సమావేశంలో మంత్రుల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారని ఆమె తెలిపారు.