హైదరాబాద్లో ఈరోజు ఉదయం నుంచే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఫార్మా కంపెనీకి చెందిన డైరెక్టర్ల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తోంది. బంజారాహిల్స్, మాదాపూర్, పఠాన్ చెరులో ఈడీ రైడ్స్ కొనసాగుతున్నాయి.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని అన్ని సర్వేలు చెబుతున్నాయి. గులాబీ పార్టీ వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారని తేలుతోంది. కాగా ఓటర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు రాజకీయ పార్టీలు వ్యూహం రచిస్తున్నాయి. బీఆర్ఎస్ పొత్తు ఉంటుందా అనేది కాలమే నిర్ణయిస్తుంది.
జైల్లో ఉన్న ఖైదీతో బీజేపీ లేఖలు విడుదల చేసి రాజకీయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశాయి. సుఖేశ్ ఆరోపణలన్నీ అవాస్తవమని కొట్టిపారేశాయి. ప్రజలను తప్పుదోవ పట్టించుకునేందుకు ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నాయి.
CM Jagan:ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్పై (jagan) టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ (Kanna laxminarayana) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన ఇచ్చేది చాక్లెట్.. తీసుకెళ్లేది నక్లెస్ అని మండిపడ్డారు. జగన్ సంక్షేమ కార్యక్రమం అంతా బూటకమని విమర్శించారు.
మీ ఉద్యమంలో న్యాయం ఉంది... మీ వైపే ధర్మం ఉంది. అందుకే ఆంక్షలు, వేధింపులు, సంకెళ్లను ఎదిరించి మీరు ముందుకు సాగుతున్నారు. అంతిమంగా గెలిచేది, నిలిచేది అమరావతే!’
అమరావతి రాజధాని అంటే 29 గ్రామాలకు సంబంధించినది కాదు. ప్రపంచంలో ఉన్న కోట్లాది తెలుగు ప్రజలందరిది. అమరావతి అప్పుడు ముద్దు.. ఇప్పుడు ఎందుకు కాదో సీఎం జగన్ చెప్పాలి
YS Sharmila:తెలంగాణ సీఎం కేసీఆర్పై (CM KCR) వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) ధ్వజమెత్తారు. తనకు లుక్ అవుట్ నోటీసు ఆర్డర్ (lookout notice order) ఇచ్చినట్టు తెలిసిందన్నారు. తనకు నోటీసు ఇవ్వడం ఏంటీ...? తానేమైనా క్రిమినలా ? అని అడిగారు.
Mekapati v/s chejarla:మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి (Mekapati chandrasekar reddy) వైసీపీ నేత చేజర్ల సుబ్బారెడ్డి (chejerla subbareddy) మధ్య మాటల యుద్దం తీవ్రస్థాయికి చేరింది. సవాల్- ప్రతి సవాళ్ల పర్వం కొనసాగుతోంది. మరోవైపు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి గుండెపోటు వచ్చింది.
కర్నాటకలో ఓ బస్సు మీద ఉన్న మోడీ చిత్రాన్ని ఓ రైతు ముద్దు పెట్టుకున్నాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Tspsc paper leak:తెలంగాణ రాష్ట్రంలో ప్రకంపనలు రేపుతోన్న టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ (Tspsc paper leak) అంశంపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ed) దృష్టిసారించినట్టు తెలుస్తోంది.
కర్నాటకలో ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే అవకాశాలు ఉన్నాయని ఏపీబీ - సీ వోటరు ముందస్తు ఎన్నికల సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. అలాగే కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా సిద్ధరామయ్య వైపు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు.
వాయనాడ్ లోకసభ ఎన్నికల్లో పోటీ చేసి, ఎన్నికల ఖర్చుల వివరాలను ఇవ్వలేదని కేఈ రాహుల్ గాంధీ అనే వ్యక్తికి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. అయితే ఈయన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ కాదు.
Turmeric board:నిజామాబాద్ ఎంపీ అర్వింద్కు రైతుల నుంచి నిరసన తప్పడం లేదు. పసుపుబోర్డుకు సంబంధించి వినూత్న రీతిలో ఆందోళనను తెలిపారు. ప్లెక్సీ ఏర్పాటు చేసి మరీ తమ గోడును వెల్లబోసుకున్నారు.
జగన్, ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారని ఓ ఎన్నారైని గన్నవరం పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిని గురువారం సాయంత్రం జడ్జి ఎదుట హజరు పరచగా, రిమాండ్ విధించేందుకు నిరాకరించారు. NRI arrest: జగన్కు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారని ఎన్నారై అరెస్ట్!
జగన్ ప్రభుత్వం మొండి అమరావతిని అణచివేసేందుకు చూస్తోంది. ఇలా అరాచక ప్రభుత్వంతో రైతులు రోజులు.. నెలలు.. సంవత్సరాలుగా పోరాడుతూ ఉద్యమాన్ని వీడలేదు. వారి సంకల్పం ముందు ఏదీ పని చేయడం లేదు.