OnePlus Nord CE 3 Lite 5G:మిడ్ రేంజ్లో వన్ ప్లస్ మరో మొబైల్ తీసుకొచ్చింది. వన్ ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీ అప్ డేట్ వేరియంట్గా సీఈ 3 లైట్ 5జీ (OnePlus Nord CE 3 Lite 5G) తీసుకొస్తామని ప్రకటించింది. వచ్చే నెల 4వ తేదీన మొబైల్ లాంచ్ చేయాల్సి ఉంది. ఇంతలో మొబైల్ స్పెషిఫికేషన్స్ (Specifications) ఏంటో బయటకు రివీల్ అయ్యాయి.
బీజేపీ(BJP) అంటే బ్రిటీష్ జనతా పార్టీని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) ఆరోపించారు. నాడు బ్రిటీష్ విభజించు... పాలించు విధానాన్ని బీజేపీ (BJP) అమలు చేస్తుందన్నారు. మతాలు, ప్రాంతాలు, కులాలు, భాషల మధ్య బీజేపీ చిచ్చుపెడుతుందని ఆయన విమర్మించారు. రాహుల్ గాంధీ (Rahul Gandi) పై అనర్హత వేటుకు నిరసనగా కాంగ్రెస్(Congress) పార్టీ చేపట్టిన ‘సంకల్ప్ సత్యాగ్రహ’లో రేవంత్ పాల్గొన్నారు.
RK Roja:ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు (mlc election results) ఏపీ పాలిటిక్స్లో మరింత హీట్ పుట్టించాయి. సరైన సంఖ్యా బలం లేకున్నా టీడీపీ సీటు (tdp seat) గెలవడంతో ఆ పార్టీ నేతలు వైసీపీపై (ycp) ఆరోపణలు చేస్తున్నారు. దీంతో అధికార పార్టీ నేతలు కూడా స్పందిస్తున్నారు. వైసీపీ ముఖ్య నేత, మంత్రి రోజా (roja) రియాక్ట్ అయ్యారు.
హైదరాబాద్ (Hyderabad) సనత్నగర్లో జరిగిన హెల్తీ బేబీ (Healthy baby) కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. తల్లి పాలు బిడ్డకు అమృతం లాంటివని కిషన్ రెడ్డి(Kishan Reddy) తెలిపారు. దేశంలో అన్ని పార్లమెంటు నియోజకవర్గాలలో మూడు నెలలు నుండి 13 నెలల పసిపిల్లల కోసం హెల్తీ బేబీ కార్యక్రమం నిర్వహించాలని ప్రధాని మోదీ (Prime Minister Modi) ఆదేశించినట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు.
MP posts:కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై (rahul gandhi) అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ సహా విపక్షాలు ఆందోళనకు కదం తొక్కాయి. సొంత పార్టీ నేతలు అయితే రాజీనామాకు కూడా వెనకాడబోమని స్పష్టంచేస్తున్నాయి. పార్టీ ఆదేశిస్తే పదవులను గడ్డి పోచల్లా వదులుకుంటామని చెబుతున్నారు.
భారత స్టార్ షట్లర్లు సాత్వక్ సాయిరాజ్ రంకిరెడ్డి (Satwiksairaj Rankireddy) - చిరాక్ శెట్టి (Chirag Shetty) స్విస్ ఓపెన్ పురుఘల డబుల్స్ టైటిల్ గెలిచారు. హోరాహోరీగా జరిగిన ఫైనల్లో చైనాకు చెందిన రెన్ గ్జియాంగ్ యూ, టన్ క్వియాంగ్(Ton Qiang) ద్వయంపై గెలుపొందారు. నువ్వా నేనా అన్నట్టుగా 54 నిమిషాలు సాగిన టైటిల్ పోరులో 21-19, 24-22తో విజయం సాధిందారు. దాంతో, ఈ ఏడాది తొలి టైటిల్ను తమ ఖాతాలో వేసుకు...
Rama raju:ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు కోసం టీడీపీ తనతో బేరసారాలకు దిగిందని ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ (Rapaka vara prasad) సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తన స్నేహితుడితో ఉండి ఎమ్మెల్యే రామరాజు (Rama raju) సంప్రదింపులు జరిపారని తెలిపారు. ఇదే అంశంపై రామరాజు (Rama raju) స్పందిస్తూ.. రాజకీయాల్లో అందరం స్నేహాంగా ఉంటామని చెప్పారు.
Balakrishna:నటసింహాం నందమూరి బాలకృష్ణ (Balakrishna) మరో రోల్ పోషించబోతున్నారు. మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయినా ఆయన.. ఇటీవల అన్స్టాపబుల్ అనే టాక్ షో చేశారు. రెండు సీజన్లు సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు కామెంటేటర్ అవతారం ఎత్తబోతున్నారు. ఐపీఎల్ కామంటేటర్గా వ్యవహరించబోతున్నారు.
సీఎం పై జగన్ తాడికొండ ఉండవల్లి శ్రీదేవి (Undavalli Sridevi) సంచలన కామెంట్స్ చేశారు. జగన్ కొట్టిన దెబ్బకు నా మైండ్ బ్లాంక్ అయ్యిందన్నారు. నాపై ఆరోపణలు చేసిన వారికి రిటర్న్ గిప్ట్ ఇస్తానని ఎమ్మెల్యే శపథం చేశారు.తాను ఇప్పుడు స్వతంత్రురాలినని, ఏ పార్టీతోనూ తనకు సంబంధం లేదని అన్నారు. రాజ్యాంగం (Constitution) ప్రకారం 2024 వరకూ తానే ఎమ్మెల్యేనని, ఏపీలో ఏ రాజ్యాంగం అమల్లో ఉందో తనకు తెలియదన్నారు. ఏ పార్...
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సోమవారం ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ(Weather Department) వెల్లడించింది. గంటలకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. పలు ప్రాంతాల్లో పిడుగులు కూడా పడే అవకాశం ఉందని, వర్షం పడే సమయంలో ప్రజలెవరూ చెట్ల కింద ఉండొద్దని వాతావరణ శాఖ సూచించింది.
CM Kcr:తెలంగాణ (telangana) మోడల్గా రైతులకు ఎకరాకు రూ.10 వేల పరిహారం ఇవ్వాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. మహారాష్ట్రలో ఎకరాకు రూ.6 వేలు ఇవ్వడం ఏంటీ అని అడిగారు. కేసీఆర్ నాందేడ్ రాగానే రూ.6 వేలు వచ్చాయి.. మరీ అంతకుముందు ఎందుకు రాలేదని అడిగారు. మహారాష్ట్ర నాందేడ్ జిల్లా లోహాలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు.
తెలంగాణ (Telangana) రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికుల సౌకర్యార్థం హైటెక్ హంగులతో తొలిసారిగా ఏసీ స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తోంది. మొదటి విడతగా 16 ఏసీ స్లీపర్ సోమవారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తున్నాయి. ప్త్రెవేట్ బస్సులకు దీటుగా రూపొందించిన ఈ బస్సులు బెంగళూరు(Bangalore), హుబ్లీ, ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh ) లోని విశాఖపట్నం, తిరుపతి, తమిళనాడు (Tamil Nadu) లోని చెన్నై...
Puvvada ajay kumar:రాష్ట్రంలో అప్పుడే ఎన్నికల హడావిడి నెలకొంది.ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్కు అంత పట్టు లేదు. గత ఎన్నికల్లో పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada ajay kumar) ఒక్కరే గెలిచారు.ఈ సారి మాత్రం అలా ఉండదని ఆయన అంటున్నారు. తమ పార్టీ మెజార్టీ సీట్లను గెలుచుకుంటుందని చెప్పారు.
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) సర్కారు విద్యార్ధులకు గుడ్ న్యూస్ చెప్పింది. లక్నో (Lucknow) మున్సిపాలిటీలో విద్యార్థులకు రూ.25వేల చొప్పున హెల్త్ కవరేజీని అందిస్తున్నారు. లక్నో స్మార్ట్ సిటీ (Smart city) లక్నో ప్రాజెక్ట్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. కొన్ని కళాశాలలు, స్కూళ్లలో చదివే 2,000 మంది విద్యార్థులకు హెల్త్ చెకప్ (Health checkup) చేయనున్నారు. వారికి రూ.25వేల చొప్పున హెల్త్ ఇన్సూరెన్స్ (Healt...
Rapaka vara prasad:ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ (Rapaka vara prasad) సంచలన వ్యాఖ్యలు చేశారు. తనతోనే బేరసారాలు ప్రారంభం అయ్యాయని చెప్పారు. తెలుగుదేశం అభ్యర్థి ఓటు వేయాలని.. టీడీపీ నేతలు తన మిత్రుడిని సంప్రదించారని వివరించారు. అలా వేస్తే రూ.10 కోట్లు (10 crores) ఇచ్చే వారని పేర్కొన్నారు.