బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ గురించి తెలిసిందే. అతని నుంచి ఏదైనా సినిమా వస్తుందంటే చాలు.. ఇండియా లెవల్లో అంచనాలు నెక్స్ట్ లెవల్లో ఉంటాయి. ప్రస్తుతం ఇండియన్ హైయెస్ట్ కలెక్షన్స్ లిస్ట్లో అమీర్ ఖాన్ సినిమానే టాప్ ప్లేస్లో ఉంది. 2000 వేల కోట్లకు పైగా వసూళ్లతో దంగల్ సినిమా ఫస్ట్ ప్లేస్లో ఉంది. అలాంటి ఈ హీరో సడెన్గా సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. దానికి కారణం ఇటీవల వచ్చిన సినిమానే. అయితే...
ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా అరటి పండ్లు తినాలని చాలామంది అంటారు. అరటిపండ్లను తింటే గుండె బలపడుతుంది. ఆరోగ్యానికి మేలు చేస్తాయని చెప్తారు. తక్షణ శక్తి అందడంతో పాటుగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందుతారు. కానీ అరటిపండును రోజూ తినడం సేఫేనా? అసలు కిడ్నీ జబ్బులు ఉన్న వారు అరటిపండ్లు తినవచ్చా తెలుసుకుందాం.
తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటి సారి ఒక సంగీత దర్శకుడికి ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ పార్లమెంట్లో గౌరవ జీవిత సాఫల్య పురస్కారం దక్కనుంది. ఆ సంగీత దర్శకుడు మరెవరో కాదు..ఆయనే కోటి.
విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'VD12'. విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా నేడు ఈ సినిమాకు సంబంధించిన ప్రత్యేక పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
పెళ్లిళ్లు స్వర్గం(Heaven)లో నిశ్చయం అవుతాయంటారు. ఎవరికి ఎక్కడ రాసిపెట్టి ఉంటుందో చెప్పడం కష్టం. మన దేశంలో చాలా పెళ్లిళ్లను పెద్దలు కుదుర్చుతారు. పరిచయం ఉన్న వారిని పెళ్లి(Marriage) చేసుకున్నా పెళ్లి తర్వాత పరిస్థితులు వేరుగా ఉంటాయి.
తాజాగా విడుదలై కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న వివాదాస్పద సినిమా ‘ది కేరళ స్టోరీ’(The Kerala Story). విడుదలకు ముందు నుంచే సినిమాను థియేటర్ల(theatres)లోకి రాకుండా బ్యాన్(Ban) చేయాలని చాలా వర్గాలు ప్రయత్నించాయి. నిరసనలు, ఆందోళన నడుమ సినిమా విడుదలై సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది.
బెంగళూరు నగరంలో ఐఫోన్ మ్యాన్ ఫ్యాక్చరింగ్ కంపెనీ పెట్టనున్నారా? అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది. ఇందుకు కారణం లేకపోలేదు. ఐఫోన్ తయారీ సంస్థ ఫాక్స్కాన్ బెంగళూరు శివార్లలో భారీ భూమిని కొనుగోలు చేసింది. దాదాపు 300 ఎకరాల భూమిని కొనుగోలు చేయడం గమనార్హం. ఈ విషయాన్ని లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్కు తెలియజేసింది.
ఎండాకాలం వచ్చిందంటే మనమంతా మామిడి పండ్ల కోసం ఎదురుచూస్తూ ఉంటాం. ఇది మ్యాంగో సీజన్ కాబట్టి, మనకు కూడా ఎక్కడ కావాలంటే అక్కడ మామిడి పండ్లు విరివిగా లభిస్తాయి. మామిడి పండు కిలో ధర ఎంత ఉంటుంది..? మహా అయితే 200 ఉంటుందేమో. కదా. కానీ ఓ ప్రాంతంలో మామిడి పండ్లు కొనాలంటే జేబులు ఖాళీ అయయిపోతాయి. అక్కడ ఒక్కో మామిడి పండు రూ.19వేలు నమ్మసక్యంగా లేకపోయినా ఇదే నిజం. ప్రపంచంలో కెల్లా అత్యంత ఖరీదైన మామిడి పండు ఇది...
అకాల వర్షం కారణంగా రైతులు నానావస్థలు పడుతుంటే సీఎం తాడేపల్లి పాలెస్(Tadepalli Palace)లో కూర్చుని చోద్యం చూస్తున్నారని టీడీపీ నేత కన్నా లక్ష్మీ నారాయణ(Kanna Lakshmi Narayana) ఆరోపించారు.
అక్కినేని అఖిల్కు ఏజెంట్ సినిమాతో గట్టి దెబ్బ పడింది. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు అఖిల్. కానీ సురేందర్ రెడ్డి 'ఏజెంట్' మిషన్ను సక్సెస్ చేయలేకపోయాడు. అఖిల్ కెరీర్లోనే భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా.. అదే రేంజ్లో భారీగా నష్టాలను తెచ్చిపెట్టింది. ప్రస్తుతం అఖిల్ విదేశాల్లో రిఫ్రెష్ అవుతున్నాడు. తిరిగొచ్చిన తర్వాత కొత్త సినిమా మొదలు పెట్టబోతున్నాడు. అయితే ఆ ప్రాజెక్ట్ను ఇంకా అఫిషీయల్గ...