తాజాగా విడుదలై కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న వివాదాస్పద సినిమా ‘ది కేరళ స్టోరీ’(The Kerala Story). విడుదలకు ముందు నుంచే సినిమాను థియేటర్ల(theatres)లోకి రాకుండా బ్యాన్(Ban) చేయాలని చాలా వర్గాలు ప్రయత్నించాయి. నిరసనలు, ఆందోళన నడుమ సినిమా విడుదలై సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది.
బెంగళూరు నగరంలో ఐఫోన్ మ్యాన్ ఫ్యాక్చరింగ్ కంపెనీ పెట్టనున్నారా? అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది. ఇందుకు కారణం లేకపోలేదు. ఐఫోన్ తయారీ సంస్థ ఫాక్స్కాన్ బెంగళూరు శివార్లలో భారీ భూమిని కొనుగోలు చేసింది. దాదాపు 300 ఎకరాల భూమిని కొనుగోలు చేయడం గమనార్హం. ఈ విషయాన్ని లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్కు తెలియజేసింది.
ఎండాకాలం వచ్చిందంటే మనమంతా మామిడి పండ్ల కోసం ఎదురుచూస్తూ ఉంటాం. ఇది మ్యాంగో సీజన్ కాబట్టి, మనకు కూడా ఎక్కడ కావాలంటే అక్కడ మామిడి పండ్లు విరివిగా లభిస్తాయి. మామిడి పండు కిలో ధర ఎంత ఉంటుంది..? మహా అయితే 200 ఉంటుందేమో. కదా. కానీ ఓ ప్రాంతంలో మామిడి పండ్లు కొనాలంటే జేబులు ఖాళీ అయయిపోతాయి. అక్కడ ఒక్కో మామిడి పండు రూ.19వేలు నమ్మసక్యంగా లేకపోయినా ఇదే నిజం. ప్రపంచంలో కెల్లా అత్యంత ఖరీదైన మామిడి పండు ఇది...
అకాల వర్షం కారణంగా రైతులు నానావస్థలు పడుతుంటే సీఎం తాడేపల్లి పాలెస్(Tadepalli Palace)లో కూర్చుని చోద్యం చూస్తున్నారని టీడీపీ నేత కన్నా లక్ష్మీ నారాయణ(Kanna Lakshmi Narayana) ఆరోపించారు.
అక్కినేని అఖిల్కు ఏజెంట్ సినిమాతో గట్టి దెబ్బ పడింది. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు అఖిల్. కానీ సురేందర్ రెడ్డి 'ఏజెంట్' మిషన్ను సక్సెస్ చేయలేకపోయాడు. అఖిల్ కెరీర్లోనే భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా.. అదే రేంజ్లో భారీగా నష్టాలను తెచ్చిపెట్టింది. ప్రస్తుతం అఖిల్ విదేశాల్లో రిఫ్రెష్ అవుతున్నాడు. తిరిగొచ్చిన తర్వాత కొత్త సినిమా మొదలు పెట్టబోతున్నాడు. అయితే ఆ ప్రాజెక్ట్ను ఇంకా అఫిషీయల్గ...
చిన్న వయసులోనే గుండెపోటుతో అకస్మాత్తుగా తనువు చాలించారు తారకరత్న. తాత ఆశయాలకు అనుగుణంగా రాజకీయ ప్రవేశం చేసి ప్రజలకు సేవ చేద్దాం అనుకునే లోపే విధి తనతో ఆడుకుంది.
ఇప్పటికే రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. అసలు ఎవరు ఎవర్నీ టార్గెట్ చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? అనేదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అనసూయ, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్కు అస్సలు పడదనే సంగతి తెలిసిందే. అర్జున్ రెడ్డి సినిమా టైం నుంచి.. అనసూయ ఏదో పోస్ట్ చేయడం.. దానికి కౌంటర్గా రౌడీ ఫ్యాన్స్ రచ్చ చేయడం మామూలే. గత రెండు మూడు రోజులుగా మళ్లీ వీళ్ల మధ్య వార్ న...
మీరు తక్కువ బడ్జెట్లో మంచి 5జీ ఫోన్ కొనాలని చుస్తున్నారా? అయితే ఈ వార్తను మీరు చదవాల్సిందే. ఎందుకంటే 20 వేల రూపాయల లోపు మంచి ఫీచర్లు ఉన్న టాప్ 8 స్మార్ట్ ఫోన్లను ఇక్కడ అందిస్తున్నాం. వీటి గురించి ఓసారి తెలుసుకోండి మరి.
అమెరికాలోని మొజావే ఎడారికి చెందిన శిలల పొడితో మార్స్ (Mars) మీద ఉండే మట్టిని శాస్త్రవేత్తలు సిద్ధం చేశారు. ఆ మట్టిని కుండీల్లో నింపి వాటిలో వడ్లు చల్లారు. రోజుకు రెండు సార్లు ఆ కుండీల్లో నీళ్లు పోయగా వరి గింజలు మొలకెత్తాయి. అడవి వంగడాన్ని కూడా పరీక్షించగా వడ్లు మొలకెత్తినట్లు పరిశోధకులు తెలిపారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan), సాయి ధరమ్ తేజ్(sai dharam tej) కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్ మూవీ వినోదయ సీతంను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఒరిజినల్ వెర్షన్ తెరకెక్కించిన సముద్రఖనినే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు.. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీలో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్...